English | Telugu
తెలంగాణకు చెందిన ఓ రైతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనుషులు దాడి చేశారనే వార్త వివాదాస్పదమవుతోంది. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీ.. తెలంగాణలో అనేక కాంట్రాక్టులు చేస్తోంది.
శ్రీవెంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవికి నటుడు పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా పృథ్వీరాజ్ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు...
రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ, జనసేన వంటి పార్టీలు అండగా నిలుస్తున్నాయి.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకికాడ సిటీ ఎమ్మెల్యే... రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు... రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ప్రజానాయకుడు అనుకునేరు... కానే కాదంటున్నారు ప్రత్యర్ధులు... ఎందుకంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రజల్లో...
పక్కనే మహిళా ఎంపీ ఉన్నారనే స్పృహ లేదు. కనీసం తానొక ఎమ్మెల్యేనన్న సంగతి కూడా మర్చిపోయాడు. పబ్లిక్ లో మాట్లాడుతున్నాను... ప్రజలందరూ వింటున్నారనేదీ విస్మరించాడు. పంది బురద మాదిరిగా ఇంకితం కూడా లేకుండా...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రణరంగంగా మారింది. రాజధాని రైతులు, మహిళలు దాదాపు నెల రోజులుగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. మహిళలైతే పిల్లలతో సహా రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనను తెలుపుతున్నారు.
వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లేఖపై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. హైదరాబాద్ సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధంలేని అధికారిని నియమించాలన్న విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు...
ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీకి ఇంటాబయటా కష్టాలు చుట్టుముట్టాయి. సినీ ఇండస్ర్టీలో ఎంతో మంది ఉన్నా ... ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో పడి.... ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్న పృథ్వీ... అంతే వేగంగా అపఖ్యాతిని మూటగట్టుకున్నారన్న...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను సినీ హీరో చిరంజీవి స్వాగతించడాన్ని నిర్మాత అశ్వనీదత్ తప్పుబట్టారు. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని ఫైర్ అయ్యారు.
రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెయిడ్ ఆర్టిస్టులు అని.. రైతులైతే బురదలో దిగి పని చేసుకోవాలి కానీ ఇలా రోడ్ల మీద ప్యాంటులు వేసుకొని తిరగరు అని..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి పవన్ ఢిల్లీకి బయలుదేరారు.
ఏపీ రాజధాని కోసం పోరాడుతున్న రైతులు, మహిళల విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. మహిళల పట్ల పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ ఏది ఏమైనా పోటీ చేయడమే ముఖ్యం. ఇది మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి వివిధ పార్టీల నేతల్లో నెలకొన్న అభిప్రాయం. దీంతో అభ్యర్థిత్వం పై పార్టీ నాయకత్వం నుంచి హామీ లేకపోయినా నామినేషన్ వేశారు.
రాజధాని మార్పు అంశం మొదలైన దగ్గర నుంచి ఆంధ్రా అంతటా వాతావరణం వేడెక్కుతోంది.రాజధాని గ్రామాల్లో జాతీయ మహిళా కమిషన్ ప్రతి నిధుల బృందం ఇటీవల పర్యటించింది. తుళ్లూరులో రైతుల మహిళలపై దాడులను కమిషన్ తీవ్రంగా ...
ఏపీ రాజధాని అంశం రోజు రోజుకు వేడెక్కుతోంది.జగన్ నిర్ణయం పై ఒకొక్క నేత ఒక్కోలా స్పందిస్తున్నారు .ఏపీ రాజధానిని తరలించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం పై రైతుల నిరసన లు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.