English | Telugu
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ( జనవరి 10వ తేదీన ) ముగియనుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మునిసిపాలిటీలు , 9 కార్పొరేషన్లలో నామినేషన్ల దాఖలు...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏ1 జగన్తో పాటు ఏ2 ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్రావు కోర్టుకు హాజరయ్యారు.
అక్రమాస్తుల కేసు విచారణలో రేపు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు ఏపీ సీఎం జగన్. సీబీఐ కోర్టు వద్ద బందోబస్తుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ సీఎం హోదాలో తొలి సారిగా సీబీఐ కోర్టుకు రేపు హాజరుకాబోతున్నారు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది.పిల్లల బొమ్మల మాటున గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు స్మగ్లర్లు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని పక్కా సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం...
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడిగా చిత్తూరు జిల్లాలో అరంగేట్రం చేసారు చెవిరెడ్డి భాస్కర రెడ్డి. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. జిల్లాలో సీనియర్లను తన గురువు భుమానను...
తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. నాయకత్వ లేమితో మిగిలిన కాస్త కేడర్ కూడా స్తబ్దుగా ఉండిపోయింది. చాలా రోజుల తరువాత తెలంగాణ లోని టీడీపీ కేడర్ ఊపిరి పీల్చుకోబోతోంది.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.
కృష్ణా జిల్లా రాజకీయాల్లో గరంగరంగా ఉంటుంది గన్నవరం నియోజకవర్గం. గన్నవరం తమ కంచుకోటగా భావిస్తుంటారు టిడిపి నాయకులు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఐదు సార్లు గన్నవరం నుంచి విజయం...
మంత్రుల పర్యటన కోసం ఎమ్మెల్యేలు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో...
ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసిం సులేమాణి హత్యతో ఇరాన్ అమెరికాల మధ్య ముదిరిన ఉద్రిక్తతలు.. ఇరాన్ క్షిపణి దాడులతో మరింత ముదిరాయి. ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు చేసే అవకాశముందని...
సంక్రాంతి పండుగను తన సొంత నియోజక వర్గం గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని కొత్త ఇంట్లో జరుపుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్తగా చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో...
టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయటం పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల చర్యను ఖండిస్తూ టిడిపి నేతలు కార్యకర్తలు ఎక్కడికక్కడ పలు జిల్లాల్లో నిరసనలు తెలిపారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు అధ్యక్షుడు లక్ష్మణ్. ఇందు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి మధ్య...
ఏపీ రాజధాని మార్పు విషయంలో అధికార ప్రతిపక్ష నేతల గొడవలు నడుస్తుంటే.. సామాన్యులు సతమతవుతున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. రాజధాని మార్పునకు మీరు తీసుకున్న నిర్ణయానికి...
బెజవాడ బెంజ్ సర్కిల్ రగడపై... మంత్రులు, వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి ...అమాయకుల ప్రాణాలను బలిగొనాలని..