English | Telugu
ఏపీలో మూడు రాజధానుల అంశం పై ఇటు హైకోర్టు లోను అటు సుప్రీం కోర్టులోనూ పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైకోర్టు మూడు రాజధానుల బిల్లు పై స్టేటస్ కో ఇవ్వగా.. దీని పై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే.
విభిన్నమనస్తత్వాలతో కూడిన వ్యక్తుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను ఒకవైపు చెబుతూనే మరో వైపు స్త్రీవాదాన్ని అంతర్లీనంగా తన నవలల్లో ప్రతిబింబించారు. ఆమే స్విస్ రచయిత ఆలిస్ రివాజ్. స్విట్జర్లాండ్ ఇరవయ్యవ శతాబ్దపు ప్రధాన రచయితలలో ఒకరు.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తరువాత మానవత్వం అనేది కనుమరుగవుతోంది. దీనికి ఉదాహరణగా మనం అనేక సంఘటనలు రోజు చూస్తున్నాం. తాజాగా ఎపి లోని చిత్తూరు జిల్లా గంగవరం గ్రామంలో ఇటువంటిదే ఒక ఘటన జరిగింది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఒక పక్క రాజధాని విశాఖకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయన అధికారం చేపట్టిన నాటి నుండి అమరావతిలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయ్యి, జ్యుడీషియాల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడుకి రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
భారత్ లో ఓ వైపు కరోనా విజృంభిస్తోంటే, మరోవైపు త్వరలో స్కూళ్లను తెరిపించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో వేల సంఖ్యలో చిన్నారులు కరోనా బారిన పడ్డారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది.
గత కొద్ది రోజులుగా జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ కాల్ ఆడియో ఎపి రాజకీయాలలో సంచలనం గా మారింది. హైకోర్టును కంటైన్ మెంట్ జోన్ గా మార్చాలని అంతే కాకుండా రిజిస్ట్రార్ జనరల్ మరణానికి చీఫ్ జస్టిస్ మహేశ్వరి కారణమంటూ వేసిన పిటిషన్ల కేసులో...
అధికార పార్టీకి చెందిన నాయకుడి ఇసుక లారీని అడ్డుకున్నందుకు.. గత నెల 18న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్ లో దళిత యువకుడైన ప్రసాద్ కు పోలీసులు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే.
త్వరలో తెలంగాణాలో ఎంట్రెన్స్ పరీక్షలు కండక్ట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 37మంది ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే.
ఏపీలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జరిగిన భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ కరోనా బారినపడ్డారు. రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన వారం రోజులకే ఆయనకు కరోనా సోకింది.
ఏపీ ప్రభుత్వం ఒక కులానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. క్వాలిఫికేషన్ లేకున్నా రాష్ట్రంలోని అన్ని పోస్టులు రెడ్లకే ఇస్తున్నారని ఆరోపించారు.
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
భూదాహానికి ఆంధ్రప్రదేశ్ లో దళితులు, గిరిజనులు బలైపోతూనే ఉన్నారు. అప్పు తీర్చలేదంటూ అధికార పార్టీకి చెందిన నాయకుడు గిరిజన మహిళని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు.