English | Telugu
దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. 74వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వన్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ స్కీమ్ను ప్రకటించారు.
గత నెలలో ఎపి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబులు పేమెంట్లు చేసిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేసారు. ఈరోజు జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు.
ఏపీ సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులెత్తేయడంతో ధర్మ పోరాట దీక్ష పేరుతో పలు నగరాలలో దీక్ష చేసిన సంగతి తెల్సిందే.
కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ తయారుచేసేందుకు చాలా ఫార్మాకంపెనీలు పరశోధనలు చేస్తున్నాయి. ప్రపంచంలోని జనాభా మొత్తానికి సరిపోవాలంటే ఒక దేశమో.. ఒక సంస్థనో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తే సరిపోదు.
రాజస్థాన్ లో దాదాపు నెలకు పైగా సాగిన రాజకీయ సంక్షోభం ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంతో ముగిసిపోయింది. రాష్ట్ర పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని అసెంబ్లీకి వచ్చిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఈ రోజు జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన లేదా తనను ఇన్స్పైర్ చేసిన అంశాల పై తరచుగా స్పందిస్తూ ఉంటారు.
దుబ్బాక నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
వైసిపికి కొరకరాని కొయ్యగా మారిన నరసపారం ఎంపీ రఘురామకృష్ణం రాజు అటు జగన్ ప్రభుత్వం పై మండి పడుతూ మరో పక్క తన పార్టీ నేతల పై విరుచుకు పడ్డారు.
కిడ్నాప్ కేసుతో పాటు మరో కేసులో వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఏపీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై వేసిన పిటిషన్ల పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం నిన్న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమం ఎస్వీబీసీ చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ...
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ నమోదు చేశారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈక్రమంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని అధిగమించారు.
ఇరాన్ దేశంపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన అమెరికా తాజాగా ఆ దేశ నౌకలను హ్యూస్టన్ తీరానికి తరలించింది. ఇరాన్ నుంచి చమురు నింపుకుని వెనిజులా వెళుతున్న భారీ నౌకలను ఫస్ట్ టైమ్ అమెరికా సీజ్ చేసింది.
ఏపీలో మూడు రాజధానుల అంశం పై ఇటు హైకోర్టు లోను అటు సుప్రీం కోర్టులోనూ పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైకోర్టు మూడు రాజధానుల బిల్లు పై స్టేటస్ కో ఇవ్వగా.. దీని పై స్టే కోరుతూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే.