English | Telugu
భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ కి చెక్ పెట్టేందుకు అమెరికా వైమానిక దళం సిద్ధంగా ఉంది.
ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డీలర్ల నుంచి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ వెల్లడించింది.
పేదలకు ఇళ్ల స్థలాల పథకం పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశానని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మన దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్ కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా పై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
బాగా పాపులర్ అయిన హిందీ సినిమా "త్రీ ఇడియట్స్" లో డాక్టర్ అయిన హీరోయిన్ కరీనా కపూర్ సూచనలతో అమిర్ ఖాన్ ఒక ప్రెగ్నెంట్ కు డెలివరీ చేయించడం మనమందరం చూసాం.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై బ్యాంక్ ఉద్యోగం కోసం ఒక పరీక్ష, రైల్వే జాబ్ కోసం మరో పరీక్ష ఇలా అనేక రకాల ఉద్యోగాల కోసం రకరకాల పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.
ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అటు న్యాయమూర్తుల ఫోన్లు ఇటు విపక్ష నేతల ఫోన్లు కూడా వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
గోదావరిలో వరద ఉధృతి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో గోదావరి జిల్లాలలో పలు గ్రామాలు, లంకలు నీట మునిగాయి. తాజాగా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పడవలో బాడవ గ్రామానికి వెళ్లి వస్తుండగా...
ఏది పట్టుకోవాలన్నా.. ఏది ముట్టుకోవాలన్నా ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి ప్రజలు కనీసం అడుగు బయట పెట్టని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో బయటి ఫుడ్ కూడా ఎవాయిడ్ చేసి ఇంటి భోజనం తో జనం సరిపెట్టుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రస్తావించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్య రాజన్ పై టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడాన్ని బిజేపి రాష్ట్ర నాయకులు తప్పు పట్టారు.
సామాగ్రి అపహరణ కేసులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శంకర్ విలాస్ సెంటర్లోని డీబీ ఫ్యాషన్ పై కొందరు దౌర్జన్యం చేసి..
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనంతపురం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి కడప జైల్లో ఉన్నారు.
వంద పదాలు వర్ణించలేని భావాన్ని ఒక ఛాయాచిత్రం వర్ణింపజేస్తుంది. అంతటి అపురూప, మహోన్నతమైన కళ ఫొటోగ్రఫీ. ఓ ఫోటోను ఆకట్టుకునే విధంగా ఫ్రేంలో బంధించాలంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎంతో సృజనాత్మకతను జోడించాలి.
కాదేదీ ఇళ్ల స్థలాలకు అనర్హం అన్నట్టు ఏపీ ప్రభుత్వం పలు వివాదాస్పద స్థలాలను పేదవారి ఇళ్ళ స్థలాల కోసం ఎంపిక చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.