English | Telugu
మాజీ సీఎం చంద్రబాబు పై లోకాయుక్తలో కేసు నమోదు..
Updated : Aug 14, 2020
తాజాగా దీని పై అడ్వొకేట్ ఏ.వి. రమణ లోకాయుక్తకు మొన్న జులై నెలలో ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుకు ఆధారంగా ఆ అడ్వొకేట్ కొన్ని బడ్జెట్ పేపర్లను, అలాగే అప్పటి కొన్ని వార్తల క్లిప్పింగులను కూడా జతచేశారు. అప్పట్లో మొత్తం 11 కోట్ల మేరకు నిధుల్ని విడుదల చేయగా, ఢిల్లీ దీక్షకు దాదాపు 7.5 కోట్లు ఖర్చు చేశారని అయన ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఐతే తాజాగా ఈ విషయంలో స్పందించిన లోకాయుక్త చంద్రబాబు పై కేసు నమోదు చేస్తున్నట్లుగా ఆ అడ్వొకేట్ కు ఇచ్చిన సమాధానం లో తెలిపింది.