థియేటర్ లో పది మంది ప్రేక్షకులు.. చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్
మొన్న అగస్ట్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'త్రిబాణధారి బార్బరిక్(Tribanadhari Barbarik). సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకి 'మైథలాజికల్' టచ్ ని కూడా ఇవ్వడం జరిగింది. సత్యరాజ్(Sathyaraj)ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించగా , నూతన దర్శకుడు 'మోహన్ శ్రీవాత్సవ'(MOhan Srivatsa)తెరకెక్కించాడు.