English | Telugu

బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కి అనుష్క డుమ్మా..రెమ్యునరేషన్ ఎంత అడిగింది 

- బాహుబలి ఎపిక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
- ప్రమోషన్స్ కి అనుష్క ఎందుకు రాలేదు
- ప్రభాస్, రాజమౌళి, రానా ఏం చెప్తున్నారు
- అనుష్క రెమ్యునరేషన్ ఎంత!

హీరోలకి అభిమానులు వీరాభిమానులు ఉండటం కామన్. కానీ సిల్వర్ స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యే సినిమాకి కూడా ఆ రెండు క్యాటగిరీస్ కి చెందిన వారు ఉంటారని కొన్ని చిత్రాలు నిరూపిస్తుంటాయి. పైగా అందులోని క్యారెక్టర్స్ ని అభిమానులు, ప్రేక్షకులు తమ సొంత వాళ్ళ లాగా భావిస్తారు. అలాంటి ఒక చిత్రమే బాహుబలి(Baahubali). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ, ఈ నెల 31 న బాహుబలి ది ఎపిక్ (Baahubali The Epic)గా వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనుంది. ప్రీమియర్స్ కూడా ఈ రోజు సాయంత్రం నుంచే పడటంతో అభిమానుల ఆనందానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.

రిలీజ్ సందర్భంగా రాజమౌళి(SS Rajamouli)ప్రభాస్(Prabhas),రానా(Rana)లు ప్రమోషన్స్ లో పాల్గొంటు పార్ట్ 1 , పార్ట్ 2 తో పాటు ఎపిక్ కి సంబంధించిన పలు విషయాల గురించి చెప్తున్నారు. ఆ ముగ్గురు మాటలు అభిమానులల్తో పాటు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అనుష్క(Anushka)గురించి కూడా ప్రస్తావనకి వస్తుంది. దీంతో అనుష్క ఎందుకు ప్రమోషన్స్ లో పాల్గొనలేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అనుష్క కొంత కాలంగా తాను చేసిన చిత్రాల విషయంలో ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ వస్తుంది. ఆ విధంగా ఎందుకు చేస్తున్నానే విషయం అందరికి నేనే చెప్తానని ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది. రీసెంట్ గా తానే ప్రధాన పాత్రలో వచ్చిన 'ఘాటీ' ప్రమోషన్స్ లో కూడా అనుష్క పాల్గొనలేదు.

Also Read:స్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు విన్నర్

బాహుబలి రెండు బాగాలకి అనుష్క ఎంత ప్లస్ నో తెలిసిందే. దేవసేన గా రెండు పార్శ్యాలు ఉన్న క్యారక్టర్ లో విజృంభించి నటించడంతో పాటు సినిమా ఘన విజయంలో కూడా భాగమైంది. అసలు దేవసేన క్యారక్టర్ లో అనుష్క ని తప్ప మరొకర్ని ఉహించుకోలేం. అంతలా తన నటనతో మెస్మరైజ్ చేసింది. తన క్యారక్టర్ కి సంబంధించి అనుష్క పడిన కష్టం కూడా ఎంతో. దీంతో ఎపిక్ సందడి వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో అసలు అనుష్క బాహుబలి రెండు బాగాలకి ఎంత ఎంత రెమ్యునరేషన్ అడిగింది, మేకర్స్ ఆమె అడిగిన మొత్తం ఇచ్చారా అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానుల్లో జరుగుతుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.