Publish Date:May 25, 2024
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి విజయం ఖారారైపోయింది. ఈ విషయాన్ని పోలింగ్ కు ముందు.. అంటే షెడ్యూల్ విడుదల కావడానికి ముందు వెలువడిన దాదాపు డజన్ ప్రముఖ సర్వే సంస్థలు చెప్పేశాయి. పోలింగ్ సరళి, పోలింగ్ తరువాత వైసీపీ నేతలు, శ్రేణుల భాష, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుగుదేశం కూటమిదే అధికారమని చెప్పకనే చెప్పేశాయి.
Publish Date:May 25, 2024
మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు.
Publish Date:May 25, 2024
నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు ఒక మెట్టు పైనే వుంటారు. అందుకే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అవ్వాల్సిన ఒక కీలక అంశం.. చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్.
Publish Date:May 25, 2024
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.
Publish Date:May 25, 2024
నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కీలకం కాబోతోంది. బారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్న నియోజకవర్గాలను పక్కన పెట్టేస్తే.. హోరాహోరీగా పోటీ జరిగిన నియోజకవర్గాలలో మాత్రం నోటా గెలుపు ఓటములను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
Publish Date:May 25, 2024
ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
Publish Date:May 25, 2024
వైసీపీ నేతలు ఓటమి భయంతోనే హింసకు పూనుకున్నారు. జూన్ 4న బాక్సులు బద్దలైయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది అని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారులు భయపడాల్సిన అవసరంలేదు. లీవ్లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరంలేదు.
Publish Date:May 25, 2024
అసలే ఓటమి భయంతో వణికి పోతున్న వైసీపీ నేతలకు ఇప్పుడు షర్మిల విమర్శల దాడి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా గొంతెత్తినా వారిని తెలుగుదేశం పెయిడ్ అర్టిస్టులంటూ నిందలేని, విమర్శలు చేసి నానాయాగీ చేసి చంకలు గుద్దుకున్న వైసీపీ నేతలకు షర్మిల రిటార్డ్ మింగుడు పడలేదు.
Publish Date:May 24, 2024
పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లను బద్దలుకొట్టిన కేసులో పరారీలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హై కోర్ట్ లో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.
Publish Date:May 24, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్న తరుణంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
Publish Date:May 24, 2024
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-11
Publish Date:May 24, 2024
ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్ బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది.
Publish Date:May 24, 2024
మధ్యం మత్తులో యువతీ యువకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డ్రగ్స్ , గంజాయి తదితర మత్తుపదార్ధాలకు అలవాటుపడి నేషనల్ హైవే రోడ్ పై, పబ్లిక్ ప్లేస్లలోనే గొడవపడుతున్నారు.