Publish Date:Aug 13, 2022
రష్దీపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్గా గుర్తించారు. న్యూయార్క్ పోలీసులు దాడి చేసిన వ్యక్తి పై ఇంకా అభియోగాలు మోపలేదని, రుష్దీ పరిస్థితిని బట్టి అభియోగాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Publish Date:Aug 13, 2022
Publish Date:Aug 13, 2022
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో సోనియా గాంధీ చికిత్స తీసుకున్న సంగతి విదితమే. కాగా సోనియాగాంధీ కరోనా బారిన పడిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Publish Date:Aug 13, 2022
ఎన్ని డ్రామాలాడినా, ఏకంగా ఎస్పీ చేతే ఆ వీడియోను ఫొరెన్సీక్ పరీక్ష కూడా ఒరిజనలో కాదో తేల్చలేదని చెప్పించినా, ఆ ఎస్పీ చెప్పిన దానిని పట్టుకుని గోరంట్ల మాధవ్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నా.. దానిని పట్టుకుని మంత్రి రోజా వంటి వారు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించేసినా నిజం మాత్రం నిప్పులా బయటపడింది.
Publish Date:Aug 13, 2022
దక్షిణ భారతదేశం బీజేపీకి అంతు చిక్కని ప్రాంతం. కర్ణాటక మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఇంత వరకూ ఆ పార్టీకి గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీజేపీ మాత్రం అందని ద్రాక్ష పుల్లన అని వదిలేయకుండా.. దక్షిణాది రాష్ట్రాలలో పాగాకు విశ్వ యత్నం చేస్తోంది. బీజేపీ మిషన్ సౌత్కు తెలంగాణ ఇప్పుడు సారవంతమైన ప్రాంతంగా భావిస్తోంది.
Publish Date:Aug 13, 2022
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటారు. ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా, వైసీపీ అధినేతను, ఆ పార్టీ నేతలను తూర్పారపడుతూనే ఉంటారు. తాజాగా హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం, జరుగుతున్న పరిణామాలు, వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ తన దైన స్టైల్ లో స్పందించారు.
Publish Date:Aug 13, 2022
మూడేళ్ల వయసులో క్రిస్టినా తన అసలు కుటుంబానికీ దూరమయింది. అన్నా.. నువ్వులేని నా బతుకు భారం.. అంటూ వీధుల పడి సినిమాటిక్గా ఏడవలేదు. ఎలాగైనా కలివాలని, ఎందుకు విడిపోయిందీ తెలుసుకోవాల న్నది ఆమె పట్టుదల.
Publish Date:Aug 13, 2022
ఎన్డీయే ఖాళీ అవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఉందా? ఉద్దేశ పూర్వకంగానే మిత్రపక్షాలను కూటమి వీడేలా బీజేపీ వ్యవహరిస్తోందా? 2024 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగడమే రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఆ పార్టీ చెబుతున్న డబుల్ ఇంజిన్ అర్ధం ఇదేనా? దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాలలోనూ అధికారం చేజిక్కించుకోవాలంటే ముందుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలన్నదే ఆ పార్టీ లక్ష్యమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
Publish Date:Aug 13, 2022
ఈ క్లాష్ నుండి విజేతలుగా నిలిచేందుకు తాను భారత్తో కట్టుబడి ఉంటా నని చెప్పాడు.
Publish Date:Aug 13, 2022
ఆర్ఎస్ఎస్ తన ప్రొఫైల్ పిక్ ను మార్చేసింది. సామాజిక మాధ్యమంలో ఆర్ఎస్ఎస్ ప్రొఫైల్ పిక్ ఇంత కాలం కాషాయ జెండా ఉండేది. కానీ శుక్రవారం( ఆగస్టు 15) ఆ ప్రొఫైల్ పిక్ మారిపోయింది. కాషాయ జెండా స్థానంలో జాతీయ జెండా కనిపించింది.
Publish Date:Aug 13, 2022
అమిత్ షా మునుగోడు సభ వాయిదా పడిందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 21న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని స్పష్టం చేశారు. మునుగోడులో భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Publish Date:Aug 13, 2022
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ కు సంబంధించిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించాలని కోరుతూ ఏపీ న్యాయవాది ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కులేఖ రాశారు. ఏపీలో మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయనా లేఖలో పేర్కొన్నారు.
Publish Date:Aug 13, 2022
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ ద్రోహిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభివర్ణిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి,