హైదరాబాద్‌లో భారీ వర్షం..రెండు కుటుంబాల్లో విషాదం

Publish Date:Jun 13, 2026

Advertisement

హైదరాబాద్‌లో శుక్రవారం (జూన్ 12)   ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. భారీ వర్షం కారణంగా రెండు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రెండు ప్రమాదాలలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు విషాద ఘటనలకు దారితీశాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలు వురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అల్వాల్ పరిధిలోని టెలికాం కాలనీలో  భారీ వర్షం కారణంగా ఓ చెట్టు విరిగి ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ తీగలు తగలడంతో  తండ్రీ కూతుళ్లు సందీప్, రితిక మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో   సందీప్ భార్య శ్వేత గాయపడ్డారు. 
 
మరో ఘటనలో  మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో తాటి చెట్టు కూలి ఓ మహిళ మృతి చెందింది.  సభావత్ లక్ష్మి తన కుమా రుడు వెంకట్ రామ్, కోడలు లలితతో కలిసి రేకుల ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు.  శుక్రవారం రాత్రి  ఈదురుగాలులతో కురిసిన వర్షానికి  ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు కూలి ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పడింది. ఈ ప్రమాదంలో  తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.  

By
en-us Political News

  
అఫ్గానిస్థాన్ పరిధిలోని పక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరిపింది. ఈ వైమానిక దాడుల్లో మరో 25 మంది ఉగ్రవాదులు మరణించారనీ, వారి ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని మంత్రి అతావుల్లా తారార్ వివరించారు.
ఈ అల్పపీడన ద్రోణులకు తోడు రుతుపవనాల కదలిక కూడా చురుకుగా ఉండటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హచ్చరించింది. ఏపీలో ఒక ద్రోణి ఉత్తర కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. రెండో ద్రోణి కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కన్యాకుమారి వరకు కొనసాగుతోంది.
ముందుకు వెళ్ళి యూ-టర్న్ తీసుకోవడానికి బదులుగా, అదే హైవేపై కారును వెనక్కి రివర్స్ చేయడం అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక స్కార్పియో ఎస్‌యూవీ వాహనం, ఈ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
తన పిలుపు మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేశారు. అలాగే ఇంధన పొదుపు కూడా పాటించారు.
గంటలు శిధిలాల కింద చిక్కుకుపోయిన తండ్రీ కొడుకులు ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతంగా జనం భావిస్తున్నారు. సాధారణంగా భూకంపం సంభవించిన మొదటి 72 గంటలను గోల్డెన్ అవర్స్‌గా భావిస్తారు. ఈ 72 గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న మనుషులు ప్రాణాలతో బతికే అవకాశాలు దాదాపు శూన్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తుంటారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీతో రాణించగా, బెంజమిన్ 37 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీశారు.
హైదరాబాద్‌లో వేల కోట్ల భూకబ్జా యత్నం.. ఎంపీ కేశినేని చిన్నిపై కేసుకు నాని ఆరోపణలు..
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది.
ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి, కానీ నేటి సమాజంలో కొందరు వ్యక్తులు దానిని ఒక మూర్ఖపు పంతంగా మార్చుకుంటున్నారు.
పూజలు, వ్యాపారాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు భారీ టోకరా...
ఏపీలో స్మార్ట్ కిచెన్లపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు..జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం..
ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి రక్తగాయాలు.. అసలేం జరిగింది..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.