Publish Date:Apr 24, 2022
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి హోదా రద్దు చేసిన తరువాత తొలి సారిగా రాష్ట్రంలో మోడీ పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు ఉగ్ర మూకలు పేలుళ్లతో స్వాగతం పలికారు. మోడీ సభా స్థలికి కేవలం 12 కిలో మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది.
అయితే ఈ పేలుడు మోడీ రాకకు కొన్ని గంటల ముందు జరగడంతో ఎటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మోడీ పర్యటన సందర్భంగా ఉగ్రమూకలు విరుచుకుపడే అవకాశం ఉందన్న సమాచారంతో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో బలగాలు జల్లెడపడుతున్నాయి. వేర్వేరు సంఘటనల్లో ఎనిమిది మంది ముష్కరులను మట్టుపెట్టాయి. అయితే ఆదివారం అంటే మోడీ రాష్ట్రంలో పర్యటించే రోజున ఉగ్రమూకలు విధ్వంసానికి తెగబడ్డాయి.
ఉగ్రమూకలను ఏరివేస్తున్నామని జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం, భద్రతా బలగాలు ఎంత గట్టిగా చెబుతున్నా... ఉగ్ర చర్యలు మాత్రం యథేచ్ఛగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
తాజాగా మోడీ సభ మరొ కొంత సేపటిలో ప్రారంభం అవుతుందనగా, ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సమీపంలో సభావేదికకు కేవలం 12 కిలో మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/terror-blast-in-kashmir-hours-before-modi-tour-25-134877.html
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.