Publish Date:Aug 29, 2022
గుహలో పులి ఉంటుంది, కలుగులో ఎలక ఉంటుంది. బెంగళూరికి చెందిన లక్ష్మి అనే మహిళ చెవిలో ఏకంగా సాలీడు నివాసం ఉంది! ఒకరోజంతా తలపోటు చంపేసింది..ఆ బాధను భరించలేక 49 ఏళ్ల లక్ష్మీ అనే మహిళ పాటించని చిట్కా అంటూ ఏదీ లేదు. వాళ్ల నానమ్మ చెప్పిన వాటి నుంచి ఈమధ్య పక్కింటి పిన్నిగారు చెప్పిన వైద్య నిపుణత అంతా చెవిమీదే ప్రదర్శించింది. నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువ యింది. తీరా డాక్టర్ దగ్గరికి మర్నాడు వెళితే, ఒక సాలీడు గారు తీరిగ్గా ఒళ్లు విరుచుకుంటూ చెవి గుహ లోంచి బయటకి వచ్చింది!
చాలాసేపటి నుంచి తలపోటుగా ఉంటే అనాసిన్ వేసుకోమని అనేకమంది సలహాలిస్తుంటారు. తప్ప కుండా పాటించి విశ్రాంతి తీసుకోవడం పరిపాటి. కొద్దిసేపటికి తగ్గిందని పనుల్లోకి వెళ్లడం సర్వ సాధారణం. కానీ తలపోటు తగ్గకుండా అలానే వేధిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. చెవిలో ఏదో శబ్దం వస్తోంది దాని వల్లే నొప్పి తగ్గడం లేదని తెలిస్తే పుల్లలతో పొడుచుకోవడం, నూనె చుక్కలు వేసు కోవడం వంటి వంటింటి చిట్కాలు పాటించేస్తుంటారు. కానీ అలా చేస్తేనే ప్రమాదం. చెవిలోకి ఏ ఈగో, దోమో వెళ్లి కాపురం చేస్తోందనే అనుమానం వచ్చినా అటువంటి చిట్కాలు మాత్రం పాటించడం సబబు కాదు.
చెవిలోకి నీళ్లు వెళ్లడం, చిన్న చితకా కీటకాలు తెలియకుండానే వెళ్లడం జరుగుతూంటాయి. అందుకే రోజు లో ఒక్కసారయినా చెవి శుభ్రం చేసుకోవడం మీదా శ్రద్ధపెట్టాలని డాక్టర్లు అంటూన్నారు. కానీ ఇలాం టి సూచనలు అంతగా పాటించకపోవడం వల్లనే లక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్లవలసి వచ్చింది. డాక్టర్ ఆమె చెవిని పరీక్షించాడు. చెవిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. దాని వల్లనే తలనొప్పి వచ్చింద నేది తెలు సుకుంది. డాక్టర్ ఆమె చెవిలోకి టార్చి వేసి పుల్లలాంటి పరికరాన్ని తీసుకుని మెల్ల గా చెవి మీద కొట్టారు. మరో అయిదు నిమిషాలకు ఊహించనివిధంగా ఒక సాలీడు.. చిన్నదే.. నెమ్మదిగా బయట పడింది. దాన్ని తీసి టేబుల్ మీద పడేసారు డాక్టర్.
లక్ష్మితో పాటు డాక్టర్కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటివి కొద్దిసేపు ఉన్నా ప్రమాదమే. అదృష్టమేమంటే సాలీడు వల్ల బెంగుళూరు మహిళకు ప్రాణహాని జరగలేదు. హమ్మయ్య పిల్లకి ఏమీ కాలేదనుకున్నారు బంధువులు. సాలీడుని చూసి, దాని రాకను గురించి తెలుసు కుని పిల్లలు ఇంకా నవ్వుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/spider-in-the-ear-25-142862.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.