Publish Date:Feb 27, 2026
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టాలీవుడ్ నయా కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ రిసెప్షన్ కు హాజరౌతారా? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ జంట తమ వివాహం అనంతరం ప్రధాని మోడీని కలిసింది. తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా కోరుతూ ఆయనను ఆహ్వానించారు.
మార్చి 4న జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు రావాలని ప్రధానిని ఆహ్వానించింది.
రాజస్థాన్లో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న రష్మిక, విజయ్దేవరకొండ తమ వివాహరిసెప్షన్ ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిరువురూ కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలిసి తమ పళ్లి రిసెప్షన్ కు ఆహ్వానించారు.
నిజానికి వీరిరువురూ ప్రధాని మోడీని తమ వివాహానికి ముందే కలిశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేఇారు. కాగా వీరి వివాహ రిసెప్షన్ వచ్చే నెల 4న హైదరాబాద్లోని ఐకానిక్ తాజ్ కృష్ణ హోటల్లో జరగనుంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/primeminister-narendra-modi-to-attend-marriage-reception-36-214741.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్మ్యాప్ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.