పీఆర్సీపై హైకోర్టులో పిటిష‌న్‌.. కీలక ఆదేశాలు జారీ..

Publish Date:Jan 24, 2022

Advertisement

పీఆర్సీ ఎపిసోడ్ ఏపీ హైకోర్టును చేరింది. పీఆర్సీ జీవోల‌ను స‌వాల్ చేస్తూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీనిపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పిటిషన్ విచారించే రోస్టర్‌లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో.. నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పీఆర్సీ పిటిషన్ సీజేకు పంపుతామ‌ని న్యాయ‌మూర్తి చెప్పారు. 

ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు పిటిషన్‌లో ముడిపడి ఉన్నాయన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉద‌యం పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. నోటీస్ లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం.. మ‌ధ్యాహ్నం స్టీరింగ్ కమిటీలోని 12 మంది సభ్యులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, విచారణకు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు కాలేదు. మ‌రోవైపు, రోస్ట‌ర్ కార‌ణంగా పిటిష‌న్‌ను సీజేఐకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది హైకోర్టు బెంచ్‌. 

By
en-us Political News

  
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంట్రీయే అదిరిపోయింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గత తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా, ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కుంటున్నారు. ఆయన ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోంది? ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు ఆయన్ని చుట్టుముడుతుయి. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే, ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీఆర్ఎస్’ అనే సంకేతాలే విస్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, హిమాచల్ ఎన్నికలలో విజయం.. ఆ తరువాత కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని గెలుపు.. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని జోష్ ను పెంచాయి. పార్టీలో గతంలో ఎన్నడూ కానరాని ఐక్యత కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడ నగరం అనేక కీలకమైన రాజకీయ మలుపులకు కేంద్ర మయింది. ఆంధ్రుల సాస్కృతిక కేంద్రంగా కూడా గణతికెక్కిన బెజబాడ గ్రూపు తగాదాలకూ కేంద్ర బిందువు.
ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి. ప ఎదిమిది గంటలు దాటిందంటే గడపదాటి అడుగు బయటకు పెట్టాలంటే జనం జంకుతున్నారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాలలో ఒకటి అన్నది నిస్సందేహం. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.
ఒడిశాలోని బలాసోర్ ట్రిపుల్ ట్రైన్ దుర్ఘటన దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను సైతం దిగ్భ్రాంతికి లోను చేసింది. మనది ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్. అయితే ఈ భారీతనానికి సరిపడ వర్క్ ఫోర్స్ ఏ మాత్రం లేదు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే టార్గెట్‌తో టీఆర్ఎస్ పార్టీని కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇటీవలి కాలంలో ఆయన మౌనంపై రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది.
హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది.
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
తాము అధికారంలో వస్తే ధరణి పోర్టల్ ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ధరణి జోలికొస్తే బంగాళా ఖాతంలో విసిరేస్తానని
సజ్జల రామకృష్ణా రెడ్డి స్వతాహాగా రాజకీయ నాయకుడు కాదు.ఆయన ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.