Publish Date:Jul 30, 2024
కేశినేని చిన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం
గత అయిదేళ్లలో క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన సమర్పించిందా? ఎపిలోని క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి నుండి కేటాయించిన మొత్తం నిధులు ఎంత? ఆ నిధుల వినియోగం, లబ్ధి పొందిన క్రీడాకారుల వివరాల పై సోమవారం పార్లమెంట్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా ను ప్రశ్నించారు. కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా లిఖితపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ కి సమాధానం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా క్రీడాకారుల కోసం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ క్రీడాకారుల జాతీయ సంక్షేమ పథకం అమలు అవుతున్నదని, గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి అమలు చేయడానికి ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలియపర్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-praposals-from-jagan-sarkar-39-181772.html
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.