విజయవాడలో ఇంటర్నేషనల్ డ్రోన్ సమ్మిట్!
Publish Date:Oct 7, 2024
Advertisement
విజయవాడ వేదికగా ఈ నెల 22, 23 తేదీలలో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సదస్సులో పాల్గొంటారు. అలాగే ఈ సమ్మిట్కు డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్సీల నుంచి దాదాపు 1,000 మంది ప్రతినిధులు హాజరౌతారు. ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drone-summit-in-vijayawada-25-186392.html
http://www.teluguone.com/news/content/drone-summit-in-vijayawada-25-186392.html
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





