ఒకే వేదికపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు.!

Publish Date:Aug 21, 2026

Advertisement

చెన్నై వేదికగా జరిగిన  సదరన్   జోనల్ కౌన్సిల్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. కర్నాటక, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలతో తరచూ ఆయా రాష్ట్రాల మధ్య ఉద్రక్తతలు, వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసందే. ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 

ఏపీ సీఎం చంద్రబాబు, కర్నాటక సీఎం డీకే శివకుమార్, తమిళనాడు సీఎం విజయ్.. ఇలా అందరూ ఒకే  ఫ్రేమ్ లో కనిపించారు.  రాజకీయ వైరుధ్యాలను, ప్రాంతీయ విభేదాలనూ  పక్కనపెట్టి ఒకే వేదికపై వీరు కలవడం పట్ల పరిశీలకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటమే ఇందుకు కారణం. అయితేనే.. ఏపీ తెలంగాణ సీఎంలు ఇటీవల పలు సందర్భాలలో ఒకే వేదికపై కనిపించి.. తలుగు రాష్ట్రాల ప్రగతి, పురోభివృద్ధికి సమష్టిగా పని చేస్తామని చాటిన సంగతి లెలిసిందే.    

సదరన్   జోనల్ కౌన్సిల్ సమావేశం అంతర్రాష్ట్ర సమన్వయం పెరగడానికి, వివాదాల  పరిషారానికి దోహదపడుతుందనీ, ఈ సమావేశం సుహృద్భావ వతావరణంలో సాగడమే ఇందుకు నిదర్శనమనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

CMs in one frame, Southern Zonal Council Meeting, Chandrababu Naidu, DK Shivakumar, Joseph Vijay 

By
en-us Political News

  
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో సజ్జల తమ సంస్థ సంగం డెయిరీపై   అసత్య ఆరోపణలు చేశారంటూ 10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు న్యాయస్థానంలో సంగం డెయిరీ యాజమాన్యం ఈ మేరకు  పిటిషన్ దాఖలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.