తండ్రికి ర‌మ్ ఇచ్చి చివ‌రి ఆనందాన్ని పంచుకున్న ఆన్‌

Publish Date:Jul 4, 2022

Advertisement

పొలానికి వెళ్లే రైతుకి కూతురు ముద్దిచ్చి పంపింది. హెడ్‌మాస్టర్‌కి ఆయ‌న మ‌న‌వ‌డు ముద్దిచ్చే బ‌డికి పంపేడు. మ‌ర‌ణానికి మ‌రింత ద‌గ్గ‌ర్లో వున్న తండ్రికి ర‌మ్ ఇచ్చి ఆనంద‌ప‌రిచింది పెన్నెలోప్‌ ఆన్‌!  చిన్న ప్ప‌టి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బ‌డికి పంపిన తండ్రి పెదాల మీద చివ‌రి చిర్న‌వ్వు  కోసం ఆన్ త‌న‌కు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. 

కొన్ని అంతే.. ఇష్టంగా అయిష్ట‌మైన ప‌ని చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఆన్ తండ్రి చ‌క్క‌గా రోజూ తాగేవాడు. ఆయ నకు బండ్‌బెర్గ్ ర‌మ్ అంటే మ‌హా పిచ్చి. ఆన్ కి తండ్రి తాగ‌డం పెద్ద‌గా న‌చ్చేది కాదు.  ఆయ‌నకు  శ్వాస సంబంధ ఇబ్బందిని ఇంట్లో వారు గ‌మ‌నించి ఆస్ప‌త్రికి తీసికెళ్లారు.  పెన్నెలోప్  తండ్రికి  క్రానిక్ అబ్స్ట్ర క్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఈ పరిస్థితి శ్వాసను ప్రభా వితం చేస్తుంది. చాలాకాలం నుంచి ఈ జ‌బ్బుతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు.  చాలారోజులు ఆస్ప‌త్రిలోనే వుండాల్సి వ‌చ్చింది. జ‌బ్బు ముదిరి ప్రాణాపాయ స్థితికి వ‌చ్చింది.  ఆన్ తండ్రిని కోల్పోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. డాక్ట‌ర్లు  ఆ సంగ‌తి ఆమెకు చెప్ప‌క త‌ప్ప‌లేదు. ఆమె బాధ‌ప‌డింది ..లోలోప‌ల‌.  తండ్రితో వున్న అనుబంధంతో  ఆయ‌న ప‌డ‌క ద‌గ్గ‌ర ఏడ‌వ‌లేదు. చుట్టూ అంతా ఆనందంగా ప్ర‌శాంతంగానే వుండాల‌నుకుంది. నిత్యం జోక్స్ వేస్తూ స‌ర‌దా వాతావ‌ర‌ణాన్నే క‌ల్పించింది. 

చివ‌ర్రోజు.. ఆన్  ఆస్ప‌త్రిలో తండ్రి ద‌గ్గ‌ర‌కి మందులు తీసికెళ్లింది. ఆయ‌న న‌వ్వాడు. ద‌గ్గ‌రికి పిలిచి అబ్బే ఇవి కాదు నాకు బాగా ఇష్ట‌మైన నా మందు కావాల‌ని కోరాడు. ఆన్‌కి ఈసారి కోపం రాలేదు, విసుక్కోలేదు.. గ‌ట్టిగా న‌వ్వింది. ప‌రుగున వెళ్లి ఆయ‌న అమితంగా ఇష్ట‌ప‌డి తాగే బండ్‌బ‌ర్గ్ ర‌మ్ చిన్న బాటిల్ తెచ్చింది. దాన్ని డాక్ట‌ర్ల అనుమ‌తితో  సిరంజ్ ద్వారా ఎక్కించింది. ఆయ‌న‌కు ఎంత స‌ర‌దానో.. రోజూ తిట్టే కూతురు స్వ‌యంగా త‌న‌కు ఆ మ‌త్తెక్కించేందుకు డాక్ట‌ర్‌కి సాయ‌ప‌డుతోంద‌ని.

కొద్ది గంట‌ల త‌ర్వాత ఆన్ తండ్రి ప్ర‌శాంతంగా వెళిపోయారు.  ఆన్ మాత్రం ఆకాశంలోకి చూస్తూ ఈ లోకం లో నాతో చివ‌రి క్ష‌ణాలు ఆనందంగా గ‌డ‌ప‌డానికి ఆయ‌న చివ‌రి కోరిక తీర్చ‌డంలో వుండే ఆనందం ఆమె మ‌న‌సు నిండా నిండిపోయింది. ఆమెకు జీవితాంతం ఇది గొప్ప జ్ఞాప‌కంగా వుంటుంది ఇక‌!

By
en-us Political News

  
ఒక్క ఆలోచన.. ఒకే ఒక్క ఆలోచన యావత్ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే కంప్యూటర్లు కూడు పెడతాయా అని హేళన చేసి ఉంటారు. భవిష్యత్ కాలాన్ని నడిపించే ఆయుధాన్ని చేతికి అందిపుచ్చుకోవడానికి ఎంతో ముందు చూపు అవసరం.
లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలు, 42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేశారని దర్యాప్తు సంస్థ సీబీఐ నిర్ధారణ, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలల సుదీర్ఘ కాలం జైల్లో గడిపిన పొలిటికల్ లీడర్, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ జీవితంలో కూడా అనితరసాధ్యమైన రికార్డ్ సృష్టించారనే చెప్పాలి.
స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును ఏసీబీ కోర్టు షరతులతో సీఐడీ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఆయనను సీఐడీ అధికారులు రెండు రోజులు పాటు విచారింస్తారు. అందులో భాగంగానే శనివారం ఉదయం చంద్రబాబుకు రాజమహేంద్రవరం జైలులో వైద్య పరీక్షల అనంతరం సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు.
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విశాఖ కేంద్రంగా పాలనకు సిద్ధమైంది. ఇందు కోసం దసరా ముహుర్తాన్ని కూడా నిర్ణయించింది. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని ఇటీవలి కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 22) ఆయన్ను సీఐడీ కస్టడీకి అప్పగించింది.
పొరపాటున కారు డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు జమ చేసిన బ్యాంక్ అధికారులు బ్యాంకు అధికారులు పొరపాటుగానో, గ్రహపాటుగానో చేసిన తప్పు వారికి పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది.
కోడికత్తి శీనుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఐదేళ్లు పూర్తియినా ఆయనకు బెయిలు రాలేదు. విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై కోడి కత్తితో దాడిచేశాడన్న అభియోగంపై కోడి కత్తి శీను అప్పటి నుంచీ జైళ్లోనే మగ్గుతున్నాడు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (సెప్టెంబర్ 23) శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఉభ సభలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఏకమై మరీ బిల్లుకు ఆమోద ముద్ర వేశాయి.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఎక్కడి కక్కడ నిరశన దీక్షలు చేస్తున్నారు.
బీజేపీ,తెలుగు దేశం లు చిరకాల మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయినా, ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్ని సార్లు కలిసి ఒకటయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబంధాలు, తారు మారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి.
ఏసీబీ కోర్టు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సిల్ స్కామ్ కేసులో రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ గురువారం (అక్టోబర్22)న ఉత్తర్వులు ఇచ్చింది.
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. సీఐడీ ఐదురోజుల కస్టడీ కోరగా సీబీఐ కోర్టు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.