Publish Date:Aug 11, 2022
కుటుంబాలు పిల్లల విషయంలో చిత్రమైన ఆలోచనలతో ఉంటారు. కొడుక్కి కొడుకే పుట్టాలని, కూతురు ఇంటికి భారమని. ఇది పరమ పాతచింతకాయ పచ్చడి భావన. కానీ దురదృష్టవశాత్తూ చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అదే ధోరణిలో తల్లిదండ్రులు ఉన్నారు. చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడితే పెళ్లి సమ యంలో అన్నీ అదే సర్దుకుపోతాయన్న భావనకు ఆధునిక తల్లిదండ్రులు పాత సిద్ధాంతాల్ని కొట్టి పారే స్తున్నారు. ఆడపిల్ల కావాలనుకునేవారు మగపిల్లలకు చిన్నపుడు పిలకలు వేయడం, బొట్టుపెట్టి వీలయి తే ఓ గౌనూ తొడిగి వారి సరదా తీర్చుకుంటారు. అదో ఆనందం. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పుడితే నిక్కరూ, టీషర్లూ వేసి క్రాఫ్ కూడా అలా స్టయిల్గా చేసి ఆనందిస్తుంటారు.
ఎవరి ఆనందం వారిది. కానీ వాంకోవర్లో ఓ నాలుగేళ్ల పిల్లాడు తాను గర్ల్ కాదు బాయ్నే అని ప్రకటించి అందర్నీ ఆశ్యర్యపరిచాడు. ఈమధ్య వరకూ ఆడపిల్ల అనుకున్నవారంతా హఠాత్తుగా వీడు ఇలా అంటు న్నాడేవిటా అని ముక్కు వేలే సుకున్నారు. ఊరికే.. అందర్నీ ఆటపట్టించడానికి అలా అన్నాడని ఊరు కున్నారు. కానీ వాడి అమ్మమ్మ మాత్రం వాడు చెప్పేది అక్షర సత్యం అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తింది.
ఇంతకీ చాలారోజులకు తన సంగతి బయటపెట్టిన పిల్లాడి పేరు చార్లీ లాయడ్. బ్రిటీష్ కొలంబియా, కెనడాలో పుట్టాడు. చార్లీ నిజానికి ఆడపిల్లగానే జన్మించాడు. కానీ క్రమేపీ మగపిల్లవాడి లక్షణాలే ప్రదర్శి స్తూ వచ్చాడని అతని తల్లి 27 ఏళ్ల అలైనా బోరెల్ అన్నది. ఈ మధ్యనే అందరితో కలిసి ఓ సమావేశంలో ధైర్యంగా లేచి గట్టిగా ప్రకటించాడు..యామ్ నాట్ గర్ల్..యామ్ బాయ్!.. అని. అందరూ గట్టిగా నవ్వుకున్నా రు, వాడిని కావలించుకుని ముద్దలు పెట్టారు. ఐస్క్రీమ్లు ఇచ్చాడు. కలర్ బాంబులు పేల్చారు.. అయినా వాడు మాత్రం కించిత్ కదల్లేదు. నిజాన్ని మీరు ఆలస్యంగానైనా తెలుసుకుంటారు. మీరు నన్ను ఆదరిస్తా రేననుకుంటాను.. అని పరుగున ఇంట్లోకి పారిపోయాడు.
చార్లీ అబ్బాయిగానే జీవితాంతం ఉండాలనుకున్నాడు. అధికారికంగా తనను అలానే గుర్తించాలని కోరాడ ని అతని తల్లి అన్నది. మరి పెద్దయితే?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/am-boynot-girl-39-141714.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.