Publish Date:Aug 31, 2022
ఆసియా కప్లో దుబాయ్ ఇంట ర్నేషనల్ స్టేడియంలో భారత్తో ప్రారంభమైన బ్లాక్బస్టర్ మ్యాచ్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్ ఆదివారం పాక్ జట్టుకు ప్లేయింగ్ ఎలెవన్ను వూహించినదానికి మరోలా చూపడం పట్ల ప్రసారకర్తలపై ఆగ్రహించాడు. నిజానికి పాకిస్తాన్ ప్రకటించిన ప్లేయింగ్ లెవెన్తో అక్రమ్ ఉప్పొంగిపోయాడు. అతను అంగీకరించి నట్లుగా, ఆట ప్రారంభానికి ముందు జట్టు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్ ద్వారా అతనికి తెలియజేశారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు స్క్రీన్పై చూపించిన వాటిని అతను పరిశీలించి నప్పుడు, షానవాజ్ దహానీ స్థానంలో పాకిస్తాన్ హసన్ అలీని ఎంపిక చేయడంపై అతను మండిపడ్డాడు.
పాకిస్థాన్ లెవెన్తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు షానవాజ్ దహానీ జట్టులో ఉండాలనుకున్నానను...కానీ హసన్ అలీ ఆడుతున్నాడు, రౌఫ్ ఆడుతున్నాడు. నేను దహానీ ని తీసుకున్నారనుకున్నప్పటికీ, అతను జట్టులో లేడు. కుర్రాళ్లూ, ఇది ప్లేయింగ్ లెవెన్ అని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? దహానీ ఆడుతున్నాడని యూసుఫ్ నాకు చెప్పాడు. కాబట్టి బ్యాటింగ్ కోచ్కు తెలియకపోతే ఎక్కడో తప్పు ఉందని అక్రమ్ అన్నాడు.
టీవీ ప్రెజెంటర్ మయాంటి లాంగర్, కొన్ని నిమిషాల తర్వాత, అక్రమ్తో జట్టు లెవెన్లో లోపం గురించి చెప్పాడు, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ అక్రమ్ ప్రసారకర్తలపై మరోసారి విరుచుకుపడ్డాడు. నన్ను సంతోషంగా ఉంచవద్దు, తప్పు జట్టును అక్కడ ఉంచే వ్యక్తిని సంతోషంగా ఉంచండి అబ్బాయిలు. ఇది పెద్ద ఆట, ఇది చిన్న తప్పు కాదు. ఇప్పుడు బాగానే ఉందన్నారాయన.
దీనికి తోడు భారత్పై ఓటమికి కెప్టెన్ బాబరే కారణమని పాక్ ఫ్యాన్స్ ఇప్పటికే మండిపడుతున్నారు. ఇలాంటి టీ20 తరహా పిచ్ తనకు ఇష్టమని అక్రమ్ పేర్కొన్నాడు. రెండు వైపులా బౌలర్లు బౌన్సర్లు సంధించడం, వికెట్లు తీయడం చూసి ఆనందించా నన్నాడు. చివరి ఓవర్ వరకు గేమ్ కొనసాగడడం బాగుందన్న అక్రమ్.. 13 లేదంటే 14వ ఓవర్లో నవాజ్ను దించాల్సింద న్నాడు. అప్పటికే చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డాడు. చివరి మూడు నాలుగు ఓవర్లలో మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటివారు క్రీజులో ఉన్నప్పుడు నవాజ్ చేతికి బంతిచ్చి బాబర్ తప్పుడు చేశాడని అక్రమ్ పేర్కొ న్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/akram-fury-on-broadcsters-and-baber-25-142977.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.