అద్వానీ సంచలన నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం

Publish Date:Feb 19, 2019

Advertisement

 

బీజేపీ అంటే ఇప్పుడేదో తెరమీద మోదీ, అమిత్ షా కనిపిస్తున్నారు కానీ.. మోదీ, అమిత్ షా వంటి వారు ఎదగడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి కొందరు నేతల కృషి ఉంది. ఎన్ని అవమానాలు ఎదురైనా, అలసిపోయినా బీజేపీని తమ భుజాల మీద మోస్తూ.. బీజేపీని సున్నా నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు కొందరు నేతలు. వారిలో ముందు వరుసలో ఉంటారు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ. ఎంత ఎదిగినా వొదిగి ఉండటం ఈతరం రాజకీయ నాయకులు ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. తనకంటే జూనియర్లు, తనవల్ల పార్టీలో ఎదిగినవాళ్లు ఆయన్ని అవమానించినా.. పార్టీకి నష్టం జరిగే వ్యాఖ్యలు చేయకుండా బాధనంతా గుండెల్లో దాచుకున్న గొప్ప వ్యక్తి అద్వానీ. అయితే ఇప్పుడు ఆయన గురించి ఓ సంచలన వార్త వినిపిస్తోంది. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అమిత్ షాకు చెప్పారట. మరోసారి గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని అద్వానీని అమిత్ షా కోరగా.. పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్టు సమాచారం. కనీసం అద్వానీ సంతానమైన జయంత్, ప్రతిభలలో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలోకి దింపాలని.. వారిని గెలిపించుకునే బాధ్యతను తాము తీసుకుంటామని అమిత్ షా కోరినప్పటికీ, దానికి కూడా అద్వానీ నిరాకరించారట.

By
en-us Political News

  
తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఓపెన్ లెటర్ రాశారు
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు , ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది
నో డౌట్.. జగన్‌కి తన చెల్లెలు షర్మిల ఉసురు తప్పకుండా తగులుతుంది. అధికారం తుడిచిపెట్టుకుని పోతుంది. సొంత చెల్లి షర్మిల అన్నను విభేదించిన పాపానికి ఆమె మీద సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ చేత నానామాటలు అనిపించాడు జగన్.
నీట్‌ పరీక్షలో అక్రమాలకు గుజ‌రాత్ కేంద్రంగా మారింది. గుజరాత్ లోని ఓ నీట్ యూజీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది. 10 లక్షల రూపాయ‌లిస్తే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దివంగత వైఎస్ సతీమణి, ఏపీ సీఎం జగన్ కన్న తల్లి, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ తాను ఎవరివైపో స్పష్టంగా చెప్పేశారు. తన కుమార్తె షర్మిలకే తన మద్దతు అని విస్పష్టంగా ప్రకటించేశారు.
హైదరాబాద్ బిజెపి ఎంపీ  అభ్యర్థి మాధవీలత పోలీసులకు  మాస్ వార్నింగ్  ఇచ్చారు. పోలింగ్ కు ఇంకా రెండు రోజులు కూడా లేకపోవడంతో ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దత్తు ఇస్తుందని ఆరోపిస్తున్న మాధవీలత నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులను ఊరుకునేది లేదని హెచ్చరించారు.
2019 ఎన్నికల్లో నేను పోటీచేసినపుడు ఎన్నికలకు కేవలం 23రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందాను. ఓడిపోయిన రోజు బాధపడినా మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యాను. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజల ప్రేమ, అభిమానం నన్ను కట్టిపడేశాయి. మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నాను.
ఇప్పటికే తమ భూముల పాస్‌బుక్‌ల మీద ప్రత్యక్షమైన జగన్, దేశంలో ఎక్కడా లేని కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ద్వారా తమ భూములు తమకు కాకుండా పోతాయన్న భయం అందరిలోనూ వుంది.
కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి విజయమ్మ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆమె అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను మీ విజయమ్మను. రాజశేఖరరెడ్డిని
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం (మే13)న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల కిందటి వరకూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరు. ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాలుగైదు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్న భావన గట్టిగానే వ్యక్తమయ్యేది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల వార్ వన్ సైడేనని సామాన్య జనం కూడా అంటున్నారు. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఉందని చెబుతున్నారు. నమ్ముతున్నారు.
కాగా, ఈ సిరీస్లో మూడో ఎపిసోడ్ శనివారం నాడు రిలీజ్ అయింది. మొదటి, రెండవ ఎపిసోడ్స్.లో మెరుపులా మెరిసిన డైమండ్ రాణి, ఈ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో
బూతుల ఫ్యాక్టరీ, గుట్కా బస్తా అని గిట్టనివారు పిలుచుకునే కొడాలి నానికి ఇప్పుడు కొత్త పిచ్చి పట్టింది. కొడాలి నాని నోరు తెరిస్తే గుట్కా కంపు ముందు వస్తుందో, బూతుమాట ముందు వస్తుందో నిజానికి ఆయనకి కూడా తెలియదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.