Publish Date:Mar 23, 2013
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టేస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఓజా 22 టెస్టు మ్యాచుల్లో 100వ వికెట్ గా జేమ్స్ పాటిన్సన్ విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ ద్వారా అవుట్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. మూడవ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఎర్రపల్లి ప్రసన్న 20 టెస్టులు, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 21 టెస్టు మ్యాచుల్లో 100 వికెట్లు తీసినవారిలో ఉన్నారు. ఇండియా తరపున వంద వికెట్లు పడగొట్టిన వారిలో ఓజా 18వ వాడుగా, ప్రపంచ క్రికెట్ చరిత్రలో 163వ ఆటగాడిగా నిలిచాడు. ఎడమచేతి వాటం బౌలర్ గా ఓజా ఇండియా తరపున ఐదవ ఆటగాడు కాగా అంతకుముందు ఇండియా తరపున వంద టేస్ట్ వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్లు బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్, రవి శాస్త్రి, దిలిప్ దోషి ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/100-wickets-record-by-pragyan-ojha-36-21867.html
స్టీల్ ప్లాంట్ సందర్శనకు వైసీపీకి అనుమతి నిరాకరణ..
ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది...
తెలంగాణ రాష్ట్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా పరుగులు తీయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు.
రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మావిగన్కు కట్టుబడి ఉన్నాం..3 అటకెక్కినట్లేనా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు మరింత జటిలంగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.