Publish Date:Jul 21, 2014
మహారాష్ట్ర మంత్రివర్గంలో ఒక వికెట్ పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని గత కొంతకాలంగా రాజీనామా చేస్తూ ప్రభుత్వంలో అసమ్మతి నాయకుడిగా మారిన మంత్రి నారాయణ్ రాణే రాజీనామా చేశారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను తప్పితే, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని రాణే చెబుతున్నారు. తనకు పక్కలో బల్లెంలా మారిన రాణేని పృథ్విరాజ్ చౌహాన్ వ్యూహాత్మకంగా మంత్రివర్గం నుంచి తానే తొలగిపోయేలా చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పృథ్విరాజ్ చౌహాన్ని ముఖ్యమంత్రి సీటు నుంచి తప్పించి రాణేని ముఖ్యమంత్రి చేస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు రాణేనే మంత్రి పదవిని వదలాల్సి వచ్చింది. దీనినే రాజకీయం అంటారేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-maharashtra-minister-narayan-rane-resigns-36-36206.html
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 20 మంది ఐపీఎస్లు బదిలీలు అయ్యారు.
హైదరాబాద్లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు
నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా?
హైదరాబాద్లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అసభ్యకరమైన కంటెంట్ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.