అగస్టా చర్చ రచ్చ.. ప్రధాని రావాలని ఎలా చెప్పగలను.. స్పీకర్
Publish Date:May 9, 2016
Advertisement
అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై రాజ్యసభ ప్రతిపక్ష, అధికారపక్ష వాదనలతో దద్దరిల్లిపోతుంది. ఈ స్కాంలో అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సభకు హాజరై ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. స్పీకర్ పోడియం ముందు చేరి నినాదాలు చేపట్టారు. దీంతో సభా కార్యక్రమాలు ఆగిపోవడంతో.. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ పలుమార్లు నేతలను వారించడానికి ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన విరమించలేదు. దీంతో ప్రధాని స్వయంగా సభకు హాజరు కావాలని తానెలా ఆదేశించగలనని అన్సారీ ప్రశ్నించారు. ఆ హక్కు తనకు లేదని, ప్రధానిని సభకు రావాలని కోరలేనని ఆయన స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-agusta-scam-rajyasabha-39-59930.html
http://www.teluguone.com/news/content/-agusta-scam-rajyasabha-39-59930.html
Publish Date:Jan 15, 2026
Publish Date:Jan 15, 2026
Publish Date:Jan 14, 2026
Publish Date:Jan 13, 2026
Publish Date:Jan 13, 2026
Publish Date:Jan 13, 2026
Publish Date:Jan 13, 2026
Publish Date:Jan 12, 2026
Publish Date:Jan 12, 2026
Publish Date:Jan 12, 2026
Publish Date:Jan 10, 2026
Publish Date:Jan 10, 2026
Publish Date:Jan 10, 2026





