బాలా త్రిపురసుందరి దేవిగా కనకదుర్గమ్మ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజులో భాగంగా బెజవాడ దుర్గమ్మ బాలా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము 3గంటల నుంచి క్యూలైన్లో బారులు తీరారు. రాష్ట్ర మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, డీజీపీ సాంబశివరావు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu