తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. కరోనా‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పదో తరగతి‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో, విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన తొలగినట్లైంది. సీఎం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu