2019 జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్‌లో...

 

2019 సంవత్సరంలో జరిగే జాతీయ క్రీడల ఆతిథ్య హక్కులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతం చేసుకుంది. గువాహతిలో జరిగిన భారత ఒలింపిక్ సంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా మొగళ్ళపాలెంలో జాతీయ క్రీడలు నిర్వహించనున్నామని, దీనికోసం 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి స్టేడియాన్ని నిర్మించనున్నామని ఆయన వెల్లడించారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu