హైడ్రా కమిషనర్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం

 

 

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హయత్నగర్ నివాసంలో గన్తో కాల్చుకుని చైతన్య  ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో భారీగా డబ్బులు పోగోట్టుకోవడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu