చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.
"వైఎస్.రాజశేఖర్రెడ్డి సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి 41మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు పంపినప్పుడు ఉండవల్లి ఎందుకు వ్యతిరేకించలేదు. టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణపై హామీ ఇచ్చినప్పుడు
మైసూర్, మహారాష్ట్ర యుద్ధాలలో మొలబంటిగా కూరుకుపోయిన నిజాం ప్రభువులు, ఈ రెండు ప్రాంతాలపైన ఆధిపత్యం కోసం ఒక వైపునుంచి ఫ్రెంచివాళ్ళు, ఇంకొక వైపునుంచి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలకులు పెనుగులాడుతూండగా అంతిమంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వైపు కొమ్ముకాసిన వాళ్ళూ, కృష్ణానదికి దక్షిణంగా ఉన్న దేశాన్నంతా
మనం ఏరంగు కళ్ళద్దాలు పెట్టుకొంటే లోకం కూడా ఆ రంగులోనే కనబడుతుంది. జగన్ మోహన్ రెడ్డి కేసు విషయంలో సిబిఐ మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి నాటకమాడుతూ బెయిలు దొరకనీయకుండా చేస్తూన్నాయని జగన్ తరపువారు ఆరోపిస్తుంటే, అతనిని కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు అడిగిన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పేర్ని నాని షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జగన్కు బెయిల్ రాకపోవటంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిరుత్సాహంలో మునిగిపోయింది.
కమల్ హస్సన్ తన విశ్వరూపం సినిమాను ఏ ముహుర్తాన్న మొదలుపెట్టారో గానీ ఆ సినిమాకు ఆది నుండి నేటి వరకు కూడా కష్టాలు తప్పట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఆ సినిమాకి మరో కష్టం ఎదురయింది.
చంద్రబాబు పాదయాత్ర నేపథ్యంలో కృష్ణాజిల్లాలో లగడపాటి నడిపిన హైడ్రామా బాగా హైలెట్ అయ్యింది. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో లగడపాటిని పోలీసులు కృష్ణాజిల్లా అనుమంచిపల్లిలో అదుపులోకి తీసుకున్నారు.
ఎంఐఎం పార్టీ నేతలకు వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. మొదట అక్బరుద్దీన్, తర్వాత అసదుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్యే పాషా ఖాద్రీ… మహాత్మ గాంధీ విషయంలో చేసిన అభ్యంతర వ్యాఖ్యానాలపై పాషా ఖాద్రిపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశం ఆదేశించింది.
Gujarat Chief Minister Narendra Modi for the first time will be arriving to Hyderabad on 27th June to attend a youth conference to be held at LB stadium.
Ever since, Jagan Mohan Reddy has been imprisoned in Chanchalguda, it become a major political hub. Many VIPs like Vijaysai Reddy, Nimmagadda, IAS officers, former ministers have been landing in the jail facing CBI cases.
K.Keshav rao, who recently joins TRS has been appointed as Secretary General of the party.
అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి.
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో
శాసనసభలో కళంకిత మంత్రుల వివాదంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి స్పందించారు. మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఎక్కడ రుజువు కాలేదన్నారు. ఛార్జీషీట్ వేసినందున ఇద్దరు మంత్రులు కాంగ్రెసు పార్టీ విధానాలకు అనుగుణంగా రాజీనామా చేశారని,
కేసీఆర్ బహుముఖ ఉద్యమకారుడు. ప్రతి దానికి కేసీఆర్ వచ్చి పాల్గొనాలనడం మూర్ఖత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరినో అడిగి బంద్కు పిలుపు ఇచ్చే అవసరం లేదని, టీఆర్ఎస్ ఇండిపెండెంట్ పార్టీ అని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేది టీఆర్ఎస్సే అని
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ హస్తం పట్టుకు తిరిగిన కేశవ్ రావ్ తదితరులు, తెలంగాణా సాధన కోసమంటూ కేసీఆర్ కారెక్కినప్పుడు, వారికి కేసీఆర్ చేతిలో అవమానాలు తప్పవని అందరూ ముక్త కంఠంతో ఘోషించారు.
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
" ఓ చినదాన" అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో రాజాకు
In the direction of kishore bhargav, and a ramgopal varma penned story "Psycho" is releasing on 21st of june. the 10 minute video, trailer and a song which was released, is expected to boost up the movie goers.
అగ్ర హీరోలందరితో నటించిన అందాల తార రాశి.
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.
ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.


