Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం....
posted on: Jun 8, 2017 12:10PM

జమ్మూకశ్మీర్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలో ఆర్మీ వెహికల్ లో జవాన్లు వెళుతుండగా.. వారిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో డ్రైవర్ అదుపుతప్పడంతో వాహనం పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ.. 12 మంది జవాన్లు గాయలపాలైనట్టు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Latest YouTube Trending Video NEWS






