టి.కాంగ్రెస్ సభా వేదికపై 120 నేతలు

 

Tcongress leaders, congress telangana

 

 

ఆదివారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ సభలో వేదికపై రికార్డు స్థాయిలో నేతలు కూర్చోబోతున్నారు. తెలంగాణలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరూ ఈ సభకు వస్తున్నారు. బహిరంగసభ వేదిక మీద కేవలం సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ ల ఫోటోలే ఉంచుతున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుండి ప్రజలు హాజరయ్యేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తాను ఈ సభకు హాజరుకానని, తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. సభా వేదిక మీద 120 మందికి పైగా నేతలు ఆసీనులయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి తమ సత్తా చాటాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu