English | Telugu

మత్తెక్కిస్తున్న యాంకర్ మంజూష ఫోటోలు...

సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ అమ్మాయిల కోసం కుర్రాళ్ళు వెతికేస్తుంటారు. ఇక కొత్త మంది కొత్త హీరోయిన్లు, యాంకర్లు పేరు కోసం, వైరల్ అవ్వడం కోసం కొన్ని హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటారు. వాటిలో కాస్త బోల్డ్ లుక్ కనిపిస్తే చాలు అవి వైరల్ అవుతుంటాయి.

నిన్న ఇన్ స్టాగ్రామ్ లో యాంకర్ మంజూష(Anchor Manjusha) కొన్ని బోల్ట్ ఫోటోలని షేర్ చేసింది. మొత్తంగా తను పది ఫోటోలని షేర్ చేసింది. వీటిల్లో రెండు, నాలుగు, అయిదు, ఏడు ఫోటోలు మరీ బోల్ట్ గా ఉన్నాయి. అందులో తన వొంటిపై ఉన్న పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోలని చూసి‌న నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. ఆ పుట్టునచ్చనైనా కాకపోతిని.. ఆ పుట్టుమచ్చ ఎంత బాగుంది.. నెంబర్ వన్ హీరోయిన్ మెటీరియల్.. గ్లామర్ రోజు రోజుకి మీ అందం పెరుగుతుంది.. అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకా కొంతమంది మరీ బోల్డ్ గా కామెంట్ చేశారు.

బుల్లితెర లేడీ యాంకర్లలో మంజూషకి క్రేజ్ ఉంది. సాధారణంగా అందరూ బుల్లితెర నుంచి వెండితెర మీదకి రావాలని ఆశపడుతుంటారు. కానీ మంజూష మాత్రం డిఫరెంట్. ఒకప్పుడు సినిమాల్లో మంచి రోల్స్ చేసి తర్వాత యాంకర్‌గా సెటిల్ అయిపోయింది. జూనియర్‌ ఎన్టీఆర్(Jr. NTR)'రాఖీ' సినిమాలో చెల్లెలిగా మంజూష నటనని ఆడియన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. అయితే అలాంటి బలమైన పాత్రల్లో మళ్లీ ఈ బ్యూటీ కనిపించలేదు. కానీ యాంకర్‌గా మాత్రం బిజీగా ఉంది. ఇక ఇప్పుడు మంజూష పుట్టుమచ్చ కన్పిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...