English | Telugu

వర్షంలో భర్తతో కలిసి అనసూయ ఆటలు...

అనసూయ ఏది చేసిన వింతగానే ఉంటుంది. ఆమె కామెంట్స్ కానీ ఆమె పోస్టులు కానీ అందరినీ తనవైపు తిప్పుకునేలానే ఉంటాయి. రీసెంట్ గా అనసూయ ఒక పోస్ట్ పెట్టింది. వర్షంలో తన భర్తతో కలిసి బాడ్మింటన్ ఆడుతూ కనిపించింది.

ఆమె షార్ట్ జీన్స్ లో టీ షర్ట్ లో కనిపించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె స్టైలిష్ లుక్ లో అందరినీ మెస్మోరైజ్ చేస్తూ కనిపించింది. ఇలాంటి పిక్స్ పెట్టగానే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అందరికీ తెలుసు కదా. అనసూయ కూడా అదే పెట్టింది. "వాళ్లేమంటారంటే ఈవిడేంటి ప్రతీ విషయాన్ని పోస్ట్ చేయాలా అని అంటారు. ఐతే నేను ఏమంటానంటే మా మధ్య ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయని అందరికీ తెలియడం కోసం..మా మధ్య కూడా ఇలాంటి అందమైన క్షణాలు, నిజమైన ప్రేమ ఉన్నాయని చెప్పడం కోసం. ఇంకోటేంటంటే ఇలాంటి మెమోరీస్ దాచుకోవడం కోసం కూడా" అని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే "ఇక్కడ వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరేమో వర్షంలో బాడ్మింటన్ ఆడుతున్నారు." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ 'పుష్ప 2'తో పాటు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. అలాగే అనసూయ ఇతర భాషల చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అనసూయ తన కెరీర్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫామిలీ ఫొటోస్ ని తన ఇంట్లో పెంచుకునే పక్షుల ఫొటోస్ ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.