నేను ఎంఎస్కె ప్రసాద్ గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం...
ఐపిఎల్ సీజన్ స్టార్ట్ ఐపోయింది. క్రికెట్ లవర్స్ కి పండగే పండగ. ఐతే బిగ్ బాస్ సీజన్ 7 మోటివేటర్ సీనియర్ యాక్టర్ శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చారు. ఐతే శివాజీ, క్రికెటర్ ఎంఎస్కె ప్రసాద్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం మీకు తెలుసా. వీళ్ళిద్దరూ ఒక స్పోర్ట్స్ ఛానల్ లో కలిసి వాళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి చెప్పారు. కామెంటేటర్, యాక్టర్, ఢీ షో హోస్ట్ ఐన నందు వీళ్ళను చిన్నపాటి ఇంటర్వ్యూ చేసాడు. "నేను ఐపిఎల్ సీజన్ 1 నుంచి ఫాలో అవుతాను.. ఎంఎస్కె నేను గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం..మా వాడు ఢిల్లీ వెళ్ళాడు..మేము గల్లీలోనే ఉండిపోయాం.