ప్రముఖ సినీ నటిపై కత్తి దాడి!..ఇందుకే చేసారా!
ఆది, నువ్వునేను, సింహాద్రి, విష్ణు, సలీం, ప్రేమంటే మాదే, కోరుకున్న ప్రియుడు వంటి పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన నటి రమ్యశ్రీ(Ramya Sri)విశాఖపట్నం కి చెందిన రమ్యశ్రీ తన కెరీర్లో ఎక్కువగా వ్యాంప్ తరహా క్యారెక్టర్స్ ని పోషించి, ఆ తరహా క్యారెక్టర్స్ ని పోషించడంలో తనకి తిరుగులేదని అనిపించింది. 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఓ మల్లి' తో పాటు మరి కొన్ని చిత్రాలకి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది.