English | Telugu

500 కోట్లమంది హనుమాన్ భక్తులు కదిలితే ఏంటి పరిస్థితి.. అప్పుడే అయిపోలేదు

-అరుదైన రికార్డు
-హనుమాన్ పవర్ కి నిదర్శనం
-గుల్షన్ కుమార్ రూపొందించాడు

హిందువులు హనుమంతుడు(Hanuman)ని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. కొలవడమే కాదు ఆయన పట్ల కృతజ్ఞత భావంతో ఉంటు నిత్యం హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) వింటూ, చదువుతు ఆ రామదూత తమ పక్కనే ఉన్నట్టుగా భావిస్తుంటారు. ఇప్పుడు ఆ భక్తులు తమ ఆరాధ్య దైవం ఒడిలో ఒక రికార్డుని ఉంచారు.

ప్రముఖ టి సిరీస్(T Series)కంపెనీ యూ ట్యూబ్ లో 2011 మే 10 న హిందీ లాంగ్వేజ్ లో 'హనుమాన్ చాలీసా'వీడియో గీతాన్ని అప్ లోడ్ చేసింది. శ్రీగురు చరణి సరోజి అనే పల్లవితో స్టార్ట్ అయ్యి తొమ్మిది నిమిషాల నలభై సెకన్ల నిడివితో హనుమాన్ భక్తులని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. టి సిరిస్ అధినేత గుల్షన్ కుమార్(Gulshan Kumar)హనుమాన్ భక్తుడిగా సదరు గీతంలో కనిపించాడు. ఇప్పుడు ఈ సాంగ్ 500 కోట్ల వీక్షణలని అందుకుంది.ఈ స్థాయిలో వీక్షణల్ని అందుకున్న తొలి భారతీయ వీడియో కూడా ఇదే.

also read: శ్రీదేవి బయోపిక్ లో ఈ స్టార్ హీరోయిన్ ఓకేనా! మరి బోణీ కపూర్ ఏమంటాడో

ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండటంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రికార్డుపై టి సిరీస్ ప్రస్తుత అధినేత గుల్షన్ కుమార్ కొడుకు భూషణ్ కుమార్(Bhushan Kumar)మాట్లాడుతు నాతో సహా లక్షల మంది హృదయాల్లో హనుమాన్ చాలీసా కి ప్రత్యేకమైన స్థానం ఉంది. నా తండ్రి ఆధ్యాత్మిక సంగీతంపై మక్కువ చూపే వారు. అది అందరికి చేరుకోవాలని కోరుకునే వారు. 500 కోట్ల వీక్షణలు అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ విజయం మా ప్రయాణానికి మరింత స్ఫూర్తిని ఇస్తుందని తెలిపాడు. లెజండ్రీ సింగర్ హరిహరన్(Hariharan)గాత్రంలో హనుమాన్ చాలీసా రూపొందింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.