తానా 19వ మహా సభల్లో స్వామి వివేకానందుల వారి 150 వ జయంతి సంబరాలు !

Publish Date:Jun 2, 2013

Advertisement

తానా మహా సభ ల్లో ఆదివారం మే 26 నాడు సాయంత్రము స్వామి వివేకానందుని 150 వ జయంతి సంబరాలు మరియు యువతకు వివేకానందుని సందేశం పై ప్రసంగాలు జరిగాయీ ఈ కార్యక్రమాన్ని తానా ఆధ్యాత్మిక కమిటి ఆధ్వర్యములో గోపాల్ పొన్నంగి మరియు గోపి చిల్లకూరు లు నిర్వహించారు.

 

మొదటగా జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదానంద మాట్లాడుతూ మనస్సు ,శరీరం ,బుద్ది మద్య వున్నా సంబంధాన్ని సభికులకు వివరించారు .మనస్సుని అదుపులో ఉంచుకోవడం గురించి వివరించారు . శ్రీ పీటం ,కాకినాడ స్వామి పరిపూర్ణ నంద స్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రసంగిస్తూ భారత దేశ జీవనం ,సంస్కృతీ ,సనాతన ధర్మాన్ని,ఆద్యాత్మికతను తన అద్బుతమైన వాగ్ధాటి తో ప్రపంచ వ్యాప్తముగా భారత దేశం ఔనత్యాన్ని గౌరవాన్ని నిల్బెట్టారని అన్నారు ..


తరువాత చిల్లకూరు గోపి మాట్లాడుతూ స్వామిజి 150 వ దినోస్తావాలు గత మూడు సంవత్సరాలు గా ప్రపంచ వ్యాప్తముగా జరుగుతున్నాయని వాటి యొక్క ముఖ్య ఉద్దేశం వివేకానందుల వారి త్యాగ జీవితం ,వారి అమూల్య సందేశాన్ని నేటి యువతకు అర్ధం అయ్యేలా తెలియ జెప్పి వారిలో ఆత్మ న్యూనత భావాన్ని,బలహీనతలను పోగొట్టడం ,వారిని కార్యొన్ముకులను చేయడమే అన్నారు .
సభలో ముఖ్య అతిధి స్వామి పరిపూర్ణ నందుల వారికి తాన తరపున మొమెంటో అందచేసి దుస్శాలువతో సన్మానించారు .

 


సభ నిర్వాహకులు గోపి చిల్లకూరు పరి పూర్ణ నందుల వారికి వివేకానందుని ప్రియ శిష్యులు ,స్వామి వివేకానందుల వారి అమెరికా పర్యటనకు ఎంతో కృషి చేసిన తమిళనాడుకు చెందిన గృహస్తు శిష్యుడు అలసింగ పేరుమల్ గారి జీవితం పై రామకృష్ణ మఠ్ వారిచే ప్రచురించిన "అలసింగ పేరుమల్ " పుస్తకము భాహుకరించారు . పరి పూర్ణ నందుల స్వామి వారి చే పిల్లలకు వివేకానందుల స్తిక్కరులు ,ఫోటోలు అంద చేసారు.సమావేశానికి హాజరైన ప్రవాసులకు అందరికి రామ కృష్ణ మఠ్ ప్రచురించిన వివేకానందుని జీవితం మరియు సందేశం 150th Birthday special edition పుస్తకం ను అంద చేసారు .



జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదత్మానంద ను తాన మొమెంటో బహుకరించి సాలువాలతో ఘసన్మానించారు .సినీ గేయ రచయత జొన్న విత్తుల,స్వామి వివేకానందుని 150 వ జయంతి సభ నిర్వహణకు కృషి చేసి న చిల్లకూరు గోపి కి తాన మహా సభల ప్రత్యెక మొమెంటో ను బహుకరించి శాలువాలతో తో సన్మానించారు. చివరగా తాన లో ఆద్యాత్మిక సమావేశములు ఘనం గా నిర్వహించిన గోపాల్ పొన్నంగిని ప్రత్యెక మొమెంటో అందచేసి శాలువా తో సన్మానించారు .



సభలో ప్రముఖులు సినీ గేయ రచయత జొన్న విత్తుల ,జ్యోతిష పండితులు డాక్టర్ రాఘవెంద్ర ప్రసాద్, dr రేణుక బసవ రాజు ,Mahesh Choppa,చెరుకు పల్లి రాజేష్, వసంత సూరి ,పమిడి శ్రీనివాస్ ,శివ అడుసుమల్లి, Priya Korrapati,Dr Raju Nakta,Subrahmanyam Cheruvu,Abhinav Dahagam,Aditya Chilukuri,Anand Chellappa,Anita Basavaraju,Basivi Reddy,Bhaskar Aluru,Ghanshyam Mudigonda,IV Rao,Kalarani Kakarla,Koushik ,Krishna Athota Mohan Reddy,Prabhat Kasarneni,Dr Prabhav Tella,Pranamya Suri,Ramakrishna Kondapalli,Sai Prasad Kalinga,Shastry Anipindi,Srinivas Raju Nakta, Dr Sujatha Tella,Varun Anand,Vijay Kumar Basavaraju,Viswas Mudigonda పాల్గొన్నారు.



ఏక విద్యాలయ ఫౌండేషన్ వారు సమావేశపు హాలు లో శ్రీ రామకృష్ణ పరమహంస ,మాతృశ్రీ శారద దేవి చిత్రాలతో పాటు స్వామి వివేకానంద జీవితం ,సందేశం ,సూక్తులు కలిగిన ఫోటోలు సభికుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసారు.

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.