Publish Date:Jun 29, 2025
ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో అంటే ఏంటంటే.. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో. దీన్ని కొత్తగా నిర్వహించాలని థింక్ చేసిన జగన్ అండ్ కో.. స్వామి కార్యం స్వకార్యం చక్కబెట్టే యత్నం చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి అతి కారణంగా తీవ్రంగా నష్టపోయినట్టు గత కొంత కాలంగా పార్టీలో ఉన్న సొంత నాయకులే కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఇపుడీ క్యూఆర్ కోడ్ అందులో భాగమని.. ఇది కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కిందకే వస్తుందని భావిస్తున్నారు.
గతంలో గడప గడపకూ వైసీపీ చెప్పుకోడానికి క్రేజీగానే ఉన్నా.. అందులోంచి వచ్చిన ఫలితాలు రివర్స్ కొట్టిన విషయం తెలిసిందే. జనం ఈ విధానం దారుణంగా తిప్పి కొట్టిన విషయం మనమంతా చూసే ఉంటాం. ఎవరైనా తెలివైన వారు ఇలాంటి వారికి పూర్తి దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ దీనికి కొనసాగింపుగా వస్తోన్న కొత్త విధానమేంటంటే.. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది తరహాలో ఒక క్యూ ఆర్ కోడ్ పాంప్లెంట్ పట్టుకుకెళ్లేలా ఒక ఎత్తుగడ. తద్వారా వాళ్ల ఫోన్లో స్కాన్ తీయించి.. కూటమి ప్రభుత్వంలో ఆయా లబ్ధిదారులకు ఏయే పథకాలు వచ్చాయో చూస్తారు. తద్వారా ఒక డాటా బయటకు తీయాలన్నది ఒక ఆలోచన. అప్పట్లో స్కీములు తీసుకున్న వారెవరు? ఇప్పుడు కొత్తగా ఆ పథకాలు కోల్పోయిన వారెవరు? అన్నది బయటకు లాగాలన్నది జగన్ మార్క్ స్కెచ్
అయితే ఇక్కడ మరో ప్రమాదమేంటంటే.. వైసీపీలో ఉండేవారంతా దాదాపు రౌడీ బ్యాచ్. మొన్న తెనాలి, తర్వాత పల్నాడు సంగతి చూసే ఉంటాంగా. గంజాయి తాగేవాళ్లు, బెట్టింగులు ఆడే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఒకసారిగానీ ఈ స్కాన్ లోకి గానీ మన ఫోన్ నెంబర్, దానికి అటాచ్ అయిన ఉన్న బ్యాంకు ఖాతాలు ఇతర వివరాలుగాని వెళ్తే.. ఇంకేం లేదు.. ఖాతాలకు ఖాతాలు ఖాళీ అయిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదంతా ఇలా ఉంటే మన ఇంట్లోని పూర్తి వివరాలు వారి చేతికి వెళ్తే.. ఎప్పుడు ఎలాంటి కండీషన్లో మనపై సైబర్ దాడులు జరుగుతాయో చెప్పలేం. దానికి తోడు కుటుంబంలోని ఆడపిల్లలు వారి వివరాలు కూడా వీటి ద్వారా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఒక కుటుంబ గోప్యత మొత్తం వారి గుప్పెట్లోకి వెళ్లిపోతుంది కాబట్టి.. బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటున్నారు సైబర్ ఎక్స్ పర్ట్స్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-25-200887.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.