Publish Date:Apr 26, 2022
తెలంగాణ ఫుడ్.. సంథింగ్ డిఫరెంట్. కొంతం కారం.. కొంచెం ఘాటుగా ఉంటుంది. వెరైటీ వెరైటీ వంటకాలు ఉంటాయి. పేర్లు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఇక తెలంగాణ కోసమే ఏర్పడిన పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్.. తన ప్లీనరీలో తెలంగాణ వంటకాలను ఏరికోరి వండిస్తుంటుంది. ఏటేటా మెనూలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. మెయిన్ వంటాకాలు మాత్రం సేమ్ ఉంటాయి. తాజాగా, హైటెక్స్లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ కోసం 34 ఫుడ్ ఐటమ్స్తో ప్రత్యేక వంటకాలు రెడీ చేస్తున్నారు. సుమారు 10వేల మందికి సరిపోయేలా భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు. నాన్వెజ్ లేనిదే తెలంగాణవాసులకు ముద్ద దిగదు. అందుకే, అందులో మాగ్జిమమ్ నాన్వెజ్ ఐటమ్సే. వెజ్ వంటకాలతో పాటు స్నాక్స్, స్వీట్స్ కూడా ఉన్నాయి. మెనూ చూస్తేనే నోరూరేలా ఉంది.
టీఆర్ఎస్ ప్లీనరీ ఫుడ్ మెనూ ఇదే...
1. చికెన్ ధమ్ బిర్యానీ
2. బగారా రైస్
3. వైట్ రైస్
4. తెలంగాణ నాటు కోడి కూర
5. మటన్ కర్రీ
6. తలకాయ కూర
7. బోటీ దాల్చా
8. ధమ్ కా చికెన్
9. రుమాలీ రోటీ
10. కోడిగుడ్డు పులుసు
11. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ
12. మామిడికాయ పప్పు
13. గుత్తి వంకాయ కూర
14. టమోటా కర్రీ
15. పచ్చి పులుసు
16. పప్పుచారు-అప్పడం
17. ఉలవచారు
18. టమాటా రసం
19. దొండకాయ, కాజు ఫ్రై
20. కొత్తిమీర తొక్కు
21. మామిడికాయ తొక్కు
22. వెల్లుల్లి కారం
23. చామగడ్డ పులుసు
24. ములక్కాడ పులుసు
25. ఆనియన్ రైతా
26. మిర్చీ బజ్జీ
27. గులాబ్ జామూన్
28. డబుల్ కా మీఠా
29. మిర్చీ గసాలు
30. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్
31. పెరుగు
32. మజ్జిగ
33. ఫ్రూట్స్
34. అంబలి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-plenary-food-menu-25-135019.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.