Publish Date:Jun 19, 2022
పిల్లలకు కుక్క, పిల్లి, కుందేళ్లతో ఆడటం అంటే మహాసరదా. చాలామంది కుక్కపిల్లల్ని పెంచుకోవడం ఈ రోజుల్లో గొప్ప ఫ్యాషన్ గా మారింది. ఇప్పుడేమోగాని చాలాకాలం క్రితం బడి సెలవల్లో జూ కి వెళ్లి అన్ని రకాల జంతువులను దగ్గరగా చూడ్డానికి పిల్లలు ఎంతో ఆసక్తి చూపేవారు.
ఇప్పుడు స్విట్జర్లాండ్ లోని ట్రొపిక్వారియమ్ కి వెళ్లడానికి తెగ ఇష్టపడుతున్నారు చిన్నా, పెద్దా కూడా. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద తాబేలును జూ అధికారులు చూడనిస్తున్నారు. పెద్ద తాబేలు చూడ్డానికి ఏముంటుంది? అనుకోకండి. దీనికీ ఓ కధ వుంది. ఇది మామూలు తాబేలు కాదు. తాబేలు జాతిలో ఆల్బినో గలపాగోస్ అనే రకం తాబేలు చాలా చాలా అరుదయినది. ఇప్పటివారెవరికీ ఇది తెలియకపోవచ్చు.
ప్రస్తుతం జూలో వున్న ఈ తాబేలుకు మరో బుజ్జి తాబేలు మే ఒకటో తేదీన పుట్టింది. అది పుట్టినపుడు దాని బరువు కేవలం 50 గ్రాములే! తెల్లటి తోలు, ఎర్రటి కళ్లతో అందర్నీ ఈ చిన్న తాబేలు ఆకట్టుకుంటోంది. ఇలాంటివి లక్షల్లో ఒక్కటే వుంటాయిట! అసలు ఇలాంటివి వుంటయన్నది ఇప్పటి వరకూ జంతు లోకం గురించి తెలిసిన శాస్ర్తవేత్తలు కూడా చెప్పలేదు. అందువల్ల ఇది మహా రేర్ గురూ!
ఇంత బుజ్జిగా ఇపుడు కనపడుతున్నప్పటికీ పెరిగే కొద్దీ వూహించనంత పెద్దది అవుతుంది. ఈ బుజ్జిదాని తల్లి బరువు వంద కేజీలు. పెద్ద తాబేలు రెండు గుడ్లు పెట్టింది. మనం ఫోటోలో చూస్తున్న దాని తర్వాత మరో బుజ్జిది మే ఐదో తేదీన పుట్టింది. అయితే దాని పై డిప్ప తన తల్లికి లానే నల్లగా వుంటుంది. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం చాలా ఎక్కువే. ఇవి వంద సంవత్సరా లకు మించి బతుకుతాయిట. అందిన సమాచారం మేరకు సంరక్షణలో పెట్టిన ఈ రకం తాబేలు ఏకంగా 175 సంవత్స రాలు బతికింది. అంత సుదీర్ఘకాలం జీవించగలగడానికి ఓ రహస్యం వుంది. అదేమంటే, డిఎన్ ఏ యొక్క శీఘ్ర మరమ్మత్తు మరియు క్యాన్సర్లకు వ్యతిరేకంగా సహజ రక్షణను ప్రోత్సహించే జన్యు వైవిధ్యాలు వారి సుదీర్ఘ జీవితకాల రహస్యం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-tortoise-in-swiss-is-very-rare-25-137997.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.