Publish Date:May 28, 2024
హైదరాబాద్ బిల్డర్ ఒకరు కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48) బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వర్తిస్తున్నారు. వ్యాపారం కోసం తరచూ బీదర్ వెళ్లేవారు. ఎప్పట్లానే ఈ నెల 24న కుటుంబ సభ్యులకు చెప్పి బీదర్ బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ కోసం చింతల్కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని వెంట తీసుకెళ్లారు.
Publish Date:May 28, 2024
సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఏడు దశల్లో భాగంగా ఇక చివరి దశ మాత్రమే మిగిలింది. చివరి దశ పోలింగ్ వచ్చే నెల 1న జరగనుంది. స్వతంత్ర్య భారత చరిత్రలో ఎటువంటి ట్రెండ్ లేకుండా జరుగుతున్న సాధారణ ఎన్నికలు ఇవేనని అంటున్నారు.
Publish Date:May 28, 2024
నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి . ఈ సందర్భంగా వేడుకలకు ఘనంగా తెలుగు తమ్ముళ్లు, అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు టీడీపీ నిర్ణయం తీసుకుంది.
Publish Date:May 28, 2024
సీఎస్ జవహర్ రెడ్డి పక్షపాత వైఖరి కారణంగా జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు పాల్పడటమే కాకుండా, జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థనే ఏపీ సీఎష్ జవహర్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
Publish Date:May 28, 2024
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల స్వల్ప కాలానికే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్కడు.. శకపురుషుడు.. నందమూరి తారకరామారావు. 1982 మార్చి నెలాఖరులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయన 1983 జనవరి తొలి వారంలో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ఈ రోజు మంగళవారం మే 28 ఆయన 101 జయంతి.
Publish Date:May 27, 2024
పీలో కూటమి అధికారంలోకి రాబోతోందా.. వైసీపీ అంతర్గత సర్వేల్లో ఆ విషయం స్పష్టమైందా.. కూటమి అధికారంలోకి రాగానే జగన్ బెయిల్ రద్దవుతుందా.. జగన్ ప్రమాదంలో పడబోతున్నారా..? ఐదేళ్ల కాలంలో చేసిన తప్పిదాలతో జగన్ కు కొత్త చిక్కులు చుట్టుముట్టబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇలాంటి సందేహాలను తెరపైకి తెచ్చింది ఎవరో కాదు.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి నమ్మినబంటుగా ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
Publish Date:May 27, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే భక్తుల తాకిడి ఒకింత తగ్గిందనే చెప్పాలి.
Publish Date:May 27, 2024
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-8
Publish Date:May 27, 2024
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి డౌట్గానే వున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిస్తే భారీ స్థాయిలో ప్రచారం, ట్రోలింగ్ మొదలైపోతుంది కాబట్టి, ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Publish Date:May 27, 2024
వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు. రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తరువాత సీన్ అందరికీ అర్ధమైపోయింది.
Publish Date:May 27, 2024
చెన్సైలో లేడీస్ హాస్టల్లో లాప్టాప్కి ఛార్జింగ్ పెడుతూ శరణిత (32) అనే మహిళ మరణించారు.
Publish Date:May 27, 2024
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ రేపు తదుపరి విచారణ చేపట్టనున్నారు. కాగా, తన పిటిషన్లలో కవిత బెయిల్తో పాటు అరెస్టు, రిమాండ్ను ఆమె సవాల్ చేశారు.
Publish Date:May 27, 2024
భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. భారతి సిమెంట్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు మండిపడుతున్నారు.