Publish Date:Jun 10, 2024
త్వరలోనే జగన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ మీద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే అవకాశం వుందని తెలుస్తోంది.
Publish Date:Jun 10, 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 స్థానాలలోనే వైసీపీ విజయం సాధించింది. అలాగే పాతిక లోక్ సభ స్థానాలకు గాను కేవలం నాలుగంటే నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు వైసీపీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలూ పార్టీ నుంచి దూకేయడానికి దారులు వెతుక్కుంటున్నారు.
Publish Date:Jun 10, 2024
జగన్ సర్కార్ అరాచకానికి రాష్ట్రంలో ఎందరో బాధితులుగా మారిపోయారు. ఇంకెంతో మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు అనాథలుగా మిగిలాయి. ప్రాణం పోయినా, పీక కోసినా జగన్ అరాచక పాలనకు దాసోహం అనడానికి నిరాకరించి, జగన్ అధ్వానపాలనను వ్యతిరేకించి, ధిక్కరించి ఎన్నో కుటుంబాలు నిలువనీడను కోల్పోయాయి.
Publish Date:Jun 10, 2024
రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రిగా రైల్వే శాఖ, పెమ్మసానికి వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
Publish Date:Jun 10, 2024
ఇప్పుడయితే వేలాదిమంది వైసీపీ నాయకులు కట్టుబట్టలు కూడా లేకుండా మిగిలారు. అలాంటివాళ్ళందరూ ఇప్పుడు జగన్ మీద ఎలాగూ ఆగ్రహం వ్యక్తం చేసే సీన్ లేదు కాబట్టి, ఆరా మస్తాన్ మీద ఆగ్రహంగా వున్నారు.
Publish Date:Jun 10, 2024
తాను పట్టిందల్లా బంగారమే అన్నంతగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ టైం నడుస్తుంది. సినిమా అయినా, రాజకీయమైనా తన విజయపరంపరను కొనసాగిస్తూ.. తనకి తానే సాటి అనిపించుకుంటున్నారు బాలయ్య. అందుకే ప్రస్తుతం తెలుగునాట ఆయన పేరు మారుమోగిపోతోంది.
Publish Date:Jun 10, 2024
ఏపీలో ఐదేళ్లపాటు సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు నరకయాతన అనుభవించారు. అడుగడుగునా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏపీలో ఐదేళ్లపాటు సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు నరకయాతన అనుభవించారు....
Publish Date:Jun 10, 2024
జాతీయ స్థాయిలో తన పార్టీని మోయడానికి ఆ నలుగురు ఎంపీలైనా వున్నారని ఊరట చెందుతున్న జగన్మోహన్రెడ్డి వెంట ఇప్పుడు ఆ నలుగురు కూడా వుండరని అర్థమైపోయింది.
Publish Date:Jun 10, 2024
పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రమంత్రి అయ్యారు. ఈ కృతజ్ఞతను పెమ్మసాని శ్రీరత్న వ్యక్తం చేశారు. తన భర్త కారుకు తెలుగుదేశం జెండాను అమర్చి సెల్యూట్ చేశారు.
Publish Date:Jun 10, 2024
ఈ సర్వే కూటమి 164 స్థానాల్లో గెలుస్తుందని, వైసీపీ 11 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని చెప్పింది. ఆ సర్వే పేరు ‘ఓపెన్ టాక్ సర్వే’.
Publish Date:Jun 10, 2024
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముహూరం ఫిక్సైంది. బుధవారం (మే12)న చంద్రబాబు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. తన కేబినెట్ కూర్పుపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టేశారు.
Publish Date:Jun 10, 2024
కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలు వున్నారు. 10 మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. అలాగే 18 మంది సీనియర్ మంత్రులు ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
Publish Date:Jun 10, 2024
ఎన్నికలలో గతంలో ఎవరికీ దక్కనంత ఘోరమైన ఓటమి ఈ సారి జగన్ నాయకత్వంలోని వైసీపీకి దక్కింది. కనీసం ప్రతిపక్షహోదాకి కూడా నోచుకోని గొప్ప పరాజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడిన అనేక అంశాలలో ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర కూడా ఒకటి.