స్వామి వివేకానందుని మహా నిష్క్రమణ!

Publish Date:Jul 4, 2013

Advertisement

....గోపి చిల్లకూరు

 

 

 

అమెరికా తో స్వామిజి కి ఏర్పడిన విశ్వ మత సభల ఆధ్యాత్మిక అనుభందం, స్వామిజి ఆధ్యాత్మిక జైత్ర యాత్ర అమెరికా ప్రజలతో పాటు తన భారతీయుల మదిలో ఎంతో స్పూర్తిని, ఆత్మ విశ్వాసాన్ని, ఒక ఆదర్శాన్ని నింపి నిద్రావస్తలో వున్న భారతీయులను మేల్కొలిపి కార్యోన్ముకులను చేసాయి. ఎందరో స్వతంత్ర సమరయోధులు స్వామిజి ప్రసంగాలు, రచనల ద్వారా ఉత్తేజితులై స్వాతంత్రము కోసం పోరాడి కొంత కాలానికి విజయం సాదించారు.

 

స్వామిజి అమెరికన్ స్వాతంత్ర దినం రోజు జూలై 4th 1902 నాడు భౌతికముగా మహా సమాధి అయ్యారు. ఆశ్యర్య కరముగా మహా సమాధికి నాలుగు సంవత్సరాల క్రితం 4th of July 1898 నాడు అమెరికన్ శిష్యులతో కలసి కాశ్మీర్ పర్యటనలో వున్నప్పుడు .ఒక అమెరికన్ భక్తు రాలు స్వామిజి ని అమెరికన్ స్వతంత్ర దినం రోజు సందేశం ఇవ్వమని అడిగితె ,అయన ప్రేమతో జూలై 4 వ తేది అమెరికన్ స్వాత్రంత్రదినాన్ని గురించి అద్భుతమైన పద్యం ఇంగ్లీష్ లో వ్రాసి శిష్యులచే చదివించారు

స్వామిజి అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున అమెరికన్ భక్తుల కోసం తనని ఆదరించిన అమెరికా దేశం పై అద్భుతముగా ఒక గీతం రాసి అమెరికాకు అంకిత మిచ్చారు . అమెరికా స్వాతంత్రము పై అయన కవితా ప్రవాహం ఇలా పొంగి పొర్లింది .

Fourth Of July, Poem By Swami Vivekananda

Behold, the dark clouds melt away,

That gathered thick at night,and hung

So like a gloomy pall above the earth!

["రాత్రి గాఢముగా క్రమ్మి భూమి పై విషాద యావని కల్లా వేలాడుతున్న

కారు మేఘాలు ఎలా కరిగిపోతున్నాయో చూడు ]

Before thy magic touch,the worldAwakes.

The birds in chorus sing.

The flowers raise their star-like crowns-

Dew-set, and wave thee welcome fair.

నీ అమృత స్పర్శతో జగత్తు మేల్కొనుచున్నది ,పక్షులు ఐక్య కంఠ ముతో పాడుతున్నాయి !

శశిరచ్చాదిత ప్రసూనాలు నక్షత్ర మండిత మకుటాలతో తల ఎత్తి నీకు సుస్వాగతము పలుకుతున్నాయి .



The lakes are opening wide in love

Their hundred thousand lotus-eyes

To welcome thee, with all their depth.

All hail to thee, thou Lord of Light!

[నిన్ను ఆహ్వానించుటకై శత కోటి కమల నయనాలతో సరస్సులు తమ హృదయాంతరాల

నుండి ప్రేమ భాహువులను ప్రసరించు చున్నాయి]

A welcome new to thee, today,

O sun! today thou sheddest LIBERTY!

Bethink thee how the world did wait,

And search for thee, through time and clime.

[ ధీర మణి నీకు విజయోస్తు భాస్కర ! మారోసారి ఈనాడు

నీకు నవీన ఆహ్వానం నేడు నీవు స్వతంత్రం కురిపిస్తున్నావు !

దీర్ఘ కాలం నుండి ప్రపంచమంతా నిన్ను గాలిస్తూ ,నీ కొరకు తహ తహతో ఎలా నిరీక్షించి వుందో ఒక్కసారి అలోచించి చూడు]

Some gave up home and love of friends,

And went in quest of thee, self banished,

Through dreary oceans, through primeval forests,

Each step a struggle for their life or death;

[ ఎంతో మంది గృహాన్ని ,మిత్ర ప్రేమను పరిత్యజించి స్వయం గా

గంభీర సముద్రాలూ దాటుతూ ,దట్ట మైన అరణ్యాల లో నడుస్తూ

వేచిన ప్రతి అడుగు జీవన్మరణ సమస్య గా నీ అన్వేషణలో మునిగి పోయారు]

Then came the day when work bore fruit,

And worship, love, and sacrifice,

Fulfilled, accepted, and complete.

Then thou, propitious, rose to shed

[వారి పరిశ్రమ పలిచిన ఒక్క సుదినం వచ్చింది వారి పూజ ,ప్రేమ ,త్యాగం స్వీకరించ బడ్డాయి ,పరి పూర్ణతను పొందాయి .

నువ్వు అత్యంత ప్రీతి మంతుడవు అయ్యావు ]

The light of FREEDOM on mankind.

Move on, O Lord, on thy resistless path!

Till thy high noon o'erspreads the world.

Till every land reflects thy light,

Till men and women, with uplifted head,

Behold their shackles broken, and

Know, in springing joy, their life renewed

మానవాళి పై "స్వంతంత్ర జ్యోతి ని వెదజల్లడానికి లేచావు

నీ మద్యాహ్నపు దినపు ఖరకిరణాలు ప్రపంచాన్నంతా ముంచెత్తెవరకు

,ప్రతి దేశము నీ క్రాంతిని ప్రతిబింబించే వరకు ,

స్రీ పురుషులు అందరు ఎత్తిన తలలతో తమ సంకెళ్ళు సడల బడి ,

తమ జీవితాలు క్రొత్త ఆనందముతో సరి కొత్త గా చూసేంత వరకు

ప్రభూ ! నీ దివ్యమైన పధం లో పయనించు . అసంఖ్యాక సుఖాశిస్సులు !

 

జూలై 4th 1902 న మహాసమాధి చెందినా స్వామిజి వివేకానంద భౌతికముగా తన చివరి ఏడు రోజులు బేలూరు మఠ్ లో ఇలా గడిపారు
------------------------------------------------------------------------------------------------------------


శిష్యులు తమ కార్యనిర్వహణలో సమస్యలు చెప్పు కోవడానికి అయన దగ్గరకు వచ్చినపుడు సున్నితముగా తిరస్కరించి "ఇంకా నేను బౌతిక విషయాలలో నన్ను తలదూర్చ నియద్దని ,శిష్యులు తమ నాయకుడు వారితో లేనపుడే వారి సామర్ద్యము వెలువడుతుందని మీ ప్రకారం మీరు ప్రయతించండి అని చెప్పి ,నేను భగవంతుని లో ఇక్యానికి దగ్గరగా వున్నాను అని చెప్పారు .

మూడు రోజులకు ముందు ఏకాదశి రోజున సోదరి నివేదిత కు తన స్వహస్తాలతో భోజనము వడ్డించి,తినిపించి ,ఆమె చేతులు కడుగుకోడానికి తనే నీళ్ళు,towel ఇచ్చారు ,సోదరి నివేదిత స్వామిజి ని ఏమిటి స్వామి ఇది అని వారిన్చినపుడు ,ఆమెతో స్వామి ఇలా అన్నారు " ఏసు ప్రభువు తన భక్తుల పాదలను స్వయంగా కడిగారు కదా అన్నారు ". వెంటనే నివేదిత స్వామిజి ఇదే చివరి సారి ఇలా అనభోయీ ,క్షణంలో తమాయించుకున్నారు ఆమెకు ఏదో చెడు స్పురించినది (మహాసమాధి) .కాని అదే చివరిది అయినది.

చివరి రోజు 4th జూలై నా స్వామిజి ఎప్పటికంటే ముందుగా ఉదయాన్నే లేచి ధ్యాన మందిరం లోకి వెళ్లి తలుపులు గట్టిగా బంధించుకొని ౩ గంటలు ధ్యానములో గడిపారు తన రోజు వారి పనులకు విరుద్దగాముగా.తరువాత ఆనందముగా ,తన్మయత్వముతో మెట్లు దిగుతూ జగజ్జనని కాళిమాతా పై అద్భుతమైన పాట పాడారు,కొద్దిచేపు తరువాత తనలో తను మాట్లాడుకొంటూ "ఇంకొక వివేకానందుడు వుంటే ,అయన మాత్రమే ఈ వివేకానందుడు చేసిన కార్యాలు అర్దమై ఉండేవి ,ఆయినా ఎన్ని మంది వివేకనందులు పుడుతారు ఎంతో కాలానికి గాని " అన్నారు .

సాయంతం స్వామి ప్రేమానంద తో కలసి దాదాపు రెండు మైళ్ళు నడుస్తూ వేద కాలేజీ ప్రారంభించడానికి కొన్ని చూచనలు చేసారు .చివరగా మాట్లాడుతూ భారత దేశం ఆద్యాతమక,పుణ్య దేశం ,భారత దేశం స్తిరంగా నిలబడేది భగవంతుని అన్వేషణలోనే ,ప్రపంచానికి భగవంతుని అన్వేషణ గూర్చి తెలెయ చెప్పడమే కాని ఇది రాజకీయాలలో ,సాంఘిక విషయాలలో తలడూర్చకూడదు.

స్వామిజి సాయత్రం ఏడు గంటలకు అయన రూం లోకి వెళ్లి శిష్య్లని ఆయనను పిలిచేదాకా రావద్దని చెప్పి వెళ్లారు . ఒక గంట ధ్యానం తరువాత అందరిని పిలిచి తలుపులు కిటికీలు తీసి ,అయన పడక పై పనుకొన్నారు. ఒక గంట తరువాత అయన గట్టిగా భారం గా శ్వాస పీల్చారు .మరల కొద్ది సెకండ్ల తరువాత అదేవిధముగా శ్వాస పిల్చి శరీరాన్ని వదిలారు .అయన తన సోదర శిష్యులతో తరచు చేపుతుందే వారు తానూ 40 వ జన్మదినం జరుపుకోలేనని,చివరకు అదే నిజమవుతూ ౩౦ సంవస్తరాల 5 నెలల ఇరవై నలుగు రోజులు బౌతికముగా జీవిచారు.

స్వామి వారి జయంతిని January 12th ను జాతీయ యువజన దినోస్తావం గా జరుపుకుంటాము . 150 వ జయంతి ఉత్సవాలు గత మూడు సంవత్సరాలుగా భారత దేశములోనే కాకుండా ప్రపంచ వ్యాప్తముగా ఘనం గా జరుగుతున్నాయి

ఎక్కడా కూడా అయన మహాసమాధి ,వర్దంతి లు జరుపము ఎందుకంటే స్వామి వారు బౌతికముగ ,శారీరకం గా మనకు దూరమయ్యారు కాని అయన రగిలించిన స్పూర్తి ,ఆయన రచనలు ,అయన ఏర్పాటు చేసిన శ్రీ రామకృష్ణ మఠ్ లు భారతీయులకు తరతరాలుగా ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చూపిస్తూనే వుంటాయి . ప్రపంచ యువతకు అయన సందేశాలు మార్గదర్శకాలు అవుతాయి .

By
en-us Political News

  
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.