Publish Date:Jun 16, 2025
ఇటు సాంకేతికంగా, అటు బడ్జెట్ పరంగా చూస్తే ఇరాన్ కన్నా ఇజ్రాయెలే ఒకటికి పది రెట్లు ఎక్కువ. దేశ బడ్జెట్ లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ సుమారు 8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుంది. 2022, 2023 ప్రకారం మనకు అదే తెలుస్తుంది. అదే ఇజ్రాయెల్ బడ్జెట్ 19 బిలియన్ డాలర్లు. దీన్నిబట్టే చెప్పొచ్చు ఎవరు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యతనిస్తారో?
ఇక ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి ఉన్న యుద్ధ విమానాల సంగతేంటో చూస్తే ఇజ్రాయెల్ కు 340 ఉంటే ఇరాన్ దగ్గర 320 మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ లో ఎఫ్ 15, 35 రకాలుంటే అదే ఇరాన్ దగ్గర ఎఫ్ 4, 14 రాకాలున్నాయి. ఇవి మరీ ఘోరం. 1960ల కాలం నాటివి. వీటి స్పేర్ పార్ట్స్ కూడా దొరకనంత దైన్యం.
ఇక ఇజ్రాయెల్ ఎంత లేటెస్ట్ అంటే ఈ దేశంలో తయారు చేసిన ఐరన్ డోమ్ టెక్నాలజీని యూఎస్ నేడు గోల్డెన్ డోమ్ గా వాడుకునేంత. అంతే కాదు ఇక్కడ లేజర్ వెపన్ టెక్నాలజీ కూడా తయారైంది. అది ఇతర దేశాల్లో ఉన్న లేజర్ టెక్నాలజీకన్నా మోస్ట్ పవర్ఫుల్. ఇటీవలే వాటిని పరీక్షించి చూసింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ ని దెబ్బ తీసే దారేదని చూస్తే.. ఇరాన్ మాన్యువల్.. అదే ఇజ్రాయెల్ టెక్నికల్లీ హై ఎండ్. ఈ దేశం భారీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతో దీన్ని హ్యాండిల్ చేయాలంటే అదే టెక్నాలజీతో నరుక్కు రావల్సి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ ని దెబ్బ తీయాలంటే సైబర్ దాడులు చేయాలని అంటారు నిపుణులు.
ఇజ్రాయెల్ పై వేలల్లో సైబర్ దాడులు జరుగుతాయి. అదే ఇరాన్ పై కేవలం వందల్లో మాత్రమే. ఉదాహరణకు 2023 అక్టోబర్- డిసెంబర్ మధ్య ఇజ్రాయెల్ మీద 3380 సైబర్ దాడులు జరిగాయి. అదే 2024 ఇరాన్ పార్లమెంటు ఎన్నికల ముందు కేవలం 200 సైబర్ దాడులు మాత్రమే జరిగాయి. ఒక సమయంలో ఇరాన్ మీద సైబర్ దాడుల కారణంగా ఆ దేశంలో పెట్రోలు బంకుల్లో ఇబ్బందులు తలెత్తాయి. వీటన్నిటిని బట్టీ చూస్తే ఇజ్రాయెల్ పై సైబర్ దాడులు ఎక్కువ. ఈ కోణంలో ఇరాన్ ఏదైనా ప్లాన్ చేస్తే ఇజ్రాయెల్ దూకుడును ఇరాన్ కళ్లెం వేయవచ్చంటారు ఎక్స్ పర్ట్స్.
అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఒక సర్వే ఇర్వహించగా ఇరాన్ పై దాడులు ఎమంత అవసరం లేదనికు మూడింట రెండు వంతుల మంది చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ రాజకీయంగా డౌన్ అయినపుడల్లా ఇరాన్ కార్డు వాడుతారని అంటారు. అందులో భాగంగానే ఈ యుద్ధం తలెత్తినట్టుగా నూ భావిస్తారు. దానికి తోడు యూఎస్ ఉండనే ఉంది. యూఎస్ తన అవసరాల కోసం కూడా ఇలాంటి వార్ టెక్నిక్ ప్లే చేస్తుంటుంది అమెరికా. అందులో భాగంగానే ఈ వార్ నడుస్తున్నట్టుగా ఒక టాక్ వైల్డ్ గా స్ప్రెడ్ అవుతోంది. మరి చూడాలి ఈ యుద్ధం ముగింపు ఎక్కడో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/streangths-and-weaknesses-of-iran-and-israil-39-200045.html
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.