Publish Date:Oct 19, 2022
పిల్లలతో వాళ్ల ఆటలు ఆడుతూండు, వాళ్ల పక్కనే కూచుని చదువుతూంటే గమనిస్తూండు నీ బాల్యం గుర్తొస్తుంది.. అదో ఆనందం, గొప్ప శక్తినిస్తుందంటాడు పిల్లల రచయిత లివింగ్స్టన్. అదేమోగాని, పిల్లల చదువు అనగానే తల్లిదండ్రులకు కూడా పెద్ద పరీక్షలతో సమానం. పెద్ద చదువులకు వెళ్లే కొద్దీ వాళ్లతో పాటు చదివినంత పని అవుతుంది. దగ్గరుండి హోమ్వర్క్ చేయించడంతో ఆరంభమై వాళ్లకి పోటీ పరీక్షలకు పుస్తకాలు తేవడం, వీలయితే ఒకటి రెండు సబ్జెక్టులు కాస్తంత తెలుసుకోవడం తల్లిదం డ్రుల వంతే అవు తోంది. ఇపుడు రాకేష్ పరిస్థితి ఇదే.
అభిజిత్ అనే ఉద్యోగి ఆమధ్య ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఆ క్యాబ్ డ్రైవర్ రా కేష్ తన ఫోన్ లో అప్పటివరకూ చూస్తున్న యూట్యూబ్ బంద్ చేశాడు. ఆ ఉద్యోగి ఏం చూస్తున్నావ్, చదువుతున్నావని అడిగాడు. ఈ చానల్లో కరెంట్ అఫైర్స్, ఆర్ధికశాస్త్రం సంబంధించిన అంశాలు చదు వుతున్నానన్నాడు. అభిషేక్కి మతి పోయింది. క్యాబ్ డ్రైవర్కి వాటితో అవసరం ఏమొచ్చిందా అని తెగ ఆలోచిస్తూ ఆఫీసుకు వెళ్లాడు. తర్వాత కనుక్కుంటే తన కూతురు కోసం రాకేష్ చదువుతు న్నాడని తెలు సుకుని చాలా ఆనందించాడు. ఏ పనిచేస్తున్నా, తండ్రి తండ్రే.. పిల్లల భవితకు తప్పని శ్రమ..ఎంతో ఆనందాన్నిచ్చే శ్రమ!
తన కూదురు యుపిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అందుకే రాకేష్ ఆమెకు కావలసిన పుస్తకాలు కొనడమే కాకుండా కొంత నోట్సు రాసుకోవడానికి అతను అధ్యయనం మొదలెట్టాడు. అతనికీ ఎంతో తెలుసుకోవాలన్న తపనా పెరిగింది. పిల్లల్ని తమకంటే ఎక్కువ చదివించాలని, మంచి స్థాయిలో చూడాలనే కదా తల్లిదండ్రులు ఆశించేది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/strain-that-gives-pleasure-39-145701.html
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.