Publish Date:May 29, 2024
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-6
Publish Date:May 29, 2024
కొడాలి నాని కోలుకున్నాడు. జూన్ 4న ఓటమిని చవిచూడటానికి సిద్ధంగా వున్నాడు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చాడు. ఇక్కడకి నోటి దురద సమ్రాట్ వల్లభనేని వంశీ కూడా వచ్చాడు.
Publish Date:May 29, 2024
కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు ఎలా రెచ్చిపోవాలో వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బోధిస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా నో రూల్స్.. రెచ్చిపోండి అని ఆయన కార్యకర్తలను రెచ్చగొట్టారు.
Publish Date:May 29, 2024
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
Publish Date:May 29, 2024
హిందుత్వ వాదాన్ని బలపరిచే గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఐసిస్ తీవ్రవాదుల నుంచి మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు.
Publish Date:May 29, 2024
ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ సీట్లలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో కూటమి మద్దతుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటలో ఉన్నారు.
Publish Date:May 29, 2024
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణ అవతరణ పదో వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సమాయత్తమౌతోంది.
Publish Date:May 29, 2024
జెసీ దివాకర్ రెడ్డి అంటే పాపులారిటీ ఉన్న నేత. రాయలసీమలో జెసి పేరు చెబితే గజగజ వణికే పరిస్థితి ఉంది. అయితే జెసి సంతకాన్నే ఓ నిర్మాణ సంస్థ ఫోర్జరీ చేసింది.
Publish Date:May 29, 2024
ఆంధ్రప్రదేశ్లో పెరిగిన బ్యాలెట్ ఓట్ల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగాభారీగా జరిగింది.
Publish Date:May 29, 2024
సార్వత్రిక ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది. బాధ్యతగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ఉంటుంది.
Publish Date:May 29, 2024
పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాజధాని క్వెట్లా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది మరణించారు.
Publish Date:May 29, 2024
అవినీతిని కూకటి వేళ్లతో పీకి వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అవినీతి చేపలను ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
Publish Date:May 29, 2024
సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలిపోతుంది. వైసీపీ మరో సారి అధికారపగ్గాలు అందుకుంటుందా? లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠకు వచ్చే నెల 4న తెరపడుతుంది.