Publish Date:Oct 17, 2022
సినిమాలకు మించిన ట్విస్టులు రాజకీయాలకు మంచిన ప్రకటనలు క్రికెట్లో జరిగిపోతున్నాయి. భారత్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా జట్టులో ఉంటాడా ఉండడా అన్న సందేహాలు పెరిగిపోయా యి. అతని స్థానంలో మరో యువ పేసర్కి ఛాన్స్ ఇవ్వాలనే జట్టు కెప్టెన్తో సహా అంటూ వచ్చారు. అందు కు బోర్డు నిర్ణయం కూడా జోడయింది. కానీ ఎట్టకేలకు షమ్మీని టీ.20 ప్రపంచకప్కి ఆస్ట్రేలియాకి పంపారు. అయినా చాలమంది అతని ఫిట్నెస్ మీద అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నా రు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు షమీ. సోమవారం ఆసీస్తో తలపడిన వామప్ మ్యాచ్లో చివరి 20వ ఓవర్లో వచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీసుకుని ఆసీస్ని, భారత్ క్రికెట్ వీరాభిమానులను ఎంతో ఆశ్చర్యపరిచాడు.
ఎలా సాధ్యం.. ఏదయినా ఏ క్షణాన్నయినా జరగవచ్చనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. కె.ఎల్. రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) ధనాధన్ బ్యాటింగ్ చేసి అర్ధసెంచరీలతో ఆసీస్కి చుక్కలు చూపించా రు. వారి బ్యాటింగ్ ధాటితో భారత్ 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ కూడా బాగానే ఆడింది. కానీ వారి ఆశలు చివరి ఓవర్లోనే దెబ్బతిన్నాయి. అదీ షమీ రాకతో. అప్పటివరకూ కేవలం ఫీల్డర్గానే కనపడు తున్న షమీకి బంతి ఎప్పుడిస్తాడని అందరూ కెప్టెన్ని తిట్టుకునే ఉంటారు. కానీ ఊహించని విధంగా పరి స్థితులు బేరీజు వేసి లాభంలేదనుకున్నాడో ఏమో చివరి 20వ ఓవర్లో షమీకి బంతి ఇచ్చారు.
జులై తర్వాత మళ్లీ టీమ్ ఇండియాకి ఆడటం ఇదే మొదలు. కోవిడ్తోనూ, ఫిట్నెస్ సమస్యలతోనూ జట్టు కు షమీ దూరమయ్యాడు. కానీ వాటిని అధిగమించి జట్టులోకి వచ్చినా అంత ప్రతిభను తిరిగి ప్రదర్శి స్తాడా అన్న అనుమానం అందరికీ ఉంది. కానీ ఇక్కడ ఈ వామప్ మ్యాచ్లో అతని సామర్ధ్యం అనుమానా లను పటాపంచలు చేసింది. యార్కర్లతో ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించడంలో గొప్ప నైపు ణ్యమే ప్రదర్శించాడు. మొదటి రెండు బంతులకీ రెండేసి పరుగులు ఇచ్చి తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్లో మరో అద్భుతం కింగ్ కోహ్లీ సూపర్ క్యాచ్. పాట్ కమిన్స్ సిక్స్ కొట్టానని తెగ సంతోషపడు తు న్న తరుణంలోనే ఆ సంతోషం ఆ క్షణంలోనే తొలగిపోయింది. కింగ్ బౌండరీ లైన్లో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టి కమిన్స్ పెవిలియన్ దారి పట్టించాడు. అతని ఆ ఫీట్ కి కెప్టెన్ తో పాటు ప్రేక్షకులూ ఫిదా అయ్యారు. మరి కింగ్ కోహ్లీనా మజాకా.. అన్నారంతా!
టోర్నీలో ఆరంభమ్యచ్ ఈ నెల 23న భారత్ పాకిస్తాన్ తలపడతాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shammi-wizardness-stuns-cricket-fans-25-145586.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.