Publish Date:Nov 30, 2024
ఇస్లాంలో అరబ్బీ నేర్చుకోవడం కంపల్సరీ అని జాపర్ భాయ్ తన మనవళ్లకు చెబుతున్నాడు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒకరోజు మౌలానా దగ్గరికి వచ్చాడు.
జాఫర్ భాయ్: సలాం వాలేకూం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్.
జాఫర్ భాయ్ : నా మనవళ్లకు అరబ్బీ నేర్పిస్తున్నాను. ఇస్లాంలో అరబ్బీ కంపల్సరా?
మౌలానా: లేదు జాఫర్ భాయ్. ఖురాన్ అరబ్బీలో ఉన్నప్పటికీ ముస్లింల మాతృభాష పార్సీ. బ్రిటీషు హాయంలో పార్సీని ప్రోత్సహించలేదు. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద భాషగా పార్సీ అయితే ప్రజలు చైతన్యవంతం అవుతారన్న అనుమానంతో ఉర్దూను పరిచయం చేశారు. ఉర్దూ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అరబ్బీ కంపల్సరీ కాదు. మాతృభాష ప్రోత్సహించడానికి ఉర్దూ ప్రోత్సహించవచ్చు. కానీ అరబ్బీ నేర్చుకుంటే మంచిది. కానీ కంపల్సరీ కాదు.
ఇవ్వాళ డబ్బు కోసం నానా గడ్డి తింటున్నారు. డబ్బు వల్ల సుఖం వస్తుంది. చిన్న కష్ట మొచ్చిన డిప్రెషన్ లో పడతారు. పరువు ప్రతిష్ట వల్ల సుఖం వస్తుంది. డబ్బు వల్ల కూడా సుఖం వస్తుంది. కానీ డబ్బు ఉన్నా సుఖం దక్కడం లేదు. చాలామందికి అన్నీ ఉన్నా సుఖం దక్కడం లేదు. షరియత్ ఆచరిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఒకసారి షరియత్ అమలు చేసే వ్యక్తి వెహికిల్ పంచర్ అయ్యింది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి పంచర్ అయిన వ్యక్తి వెహికల్ తొలుత పంచర్ చేయాలని సిఫారసు చేస్తున్నాడు. గడ్డం, టోపీ ఉన్న వ్యక్తులను చూస్తే సమాజంలో ఉన్న మంచి గుర్తింపు అది.
ఆఫీసుల్లో చాలా చోట్ల నమాజు చదివే వ్యక్తిని తక్కువగా చూస్తున్నారు. నెత్తి మీద టోపీ పెట్టుకున్నా మౌలానా అని పిలుస్తున్నారు. దీనివల్ల చాలామంది నమాజు చేసిన తర్వాత టోపీలను జేబులో పెట్టుకుని వెళుతున్నారు. షరియత్ వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వాళ్లకు వాళ్లేమనుకున్నారు వీళ్లు ఏమనుకున్నారు అనుకోరు. అల్లా ఇచ్చే ఆత్మవిశ్వాసంతో వాళ్లు మరింత ముందుకు వెళుతున్నారు.
ప్రతీరోజు ఐదుసార్లు నమాజు చేయడం ప్రతీ ముస్లిం వ్యక్తి విధి. హజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. భార్య భర్తలు ఒకసారి హజ్ వచ్చారు. భార్యకు ఇష్టం లేనందువల్ల అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అల్లా పట్ల భక్తి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సృష్టిలో అందరి కంటే గొప్ప వ్యక్తి అల్లా. చదువు కోసం అమ్మాయి పెళ్లిని వాయిదా వేయిద్దు. పెళ్లి అయిన తర్వాత కూడా చదువుకోవచ్చు.
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/recognition-in-the-society-if-shariat-is-practiced-39-189271.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.