షరియత్ ఆచరిస్తే సమాజంలో గుర్తింపు

Publish Date:Nov 30, 2024

Advertisement

ఇస్లాంలో అరబ్బీ నేర్చుకోవడం కంపల్సరీ అని జాపర్ భాయ్ తన మనవళ్లకు చెబుతున్నాడు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒకరోజు  మౌలానా దగ్గరికి వచ్చాడు. 
జాఫర్ భాయ్: సలాం వాలేకూం మౌలానా సాబ్ 
మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్. 
జాఫర్ భాయ్ : నా మనవళ్లకు అరబ్బీ నేర్పిస్తున్నాను. ఇస్లాంలో అరబ్బీ కంపల్సరా? 
మౌలానా: లేదు జాఫర్ భాయ్. ఖురాన్ అరబ్బీలో ఉన్నప్పటికీ ముస్లింల మాతృభాష పార్సీ. బ్రిటీషు హాయంలో పార్సీని ప్రోత్సహించలేదు. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద భాషగా పార్సీ అయితే ప్రజలు చైతన్యవంతం అవుతారన్న అనుమానంతో ఉర్దూను పరిచయం చేశారు. ఉర్దూ  ఇపుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు  ఉంది. అరబ్బీ కంపల్సరీ కాదు. మాతృభాష ప్రోత్సహించడానికి ఉర్దూ ప్రోత్సహించవచ్చు. కానీ అరబ్బీ నేర్చుకుంటే మంచిది. కానీ కంపల్సరీ కాదు. 

ఇవ్వాళ డబ్బు కోసం  నానా గడ్డి తింటున్నారు. డబ్బు వల్ల సుఖం వస్తుంది. చిన్న కష్ట మొచ్చిన డిప్రెషన్ లో పడతారు. పరువు ప్రతిష్ట వల్ల సుఖం వస్తుంది.  డబ్బు వల్ల కూడా సుఖం వస్తుంది. కానీ డబ్బు ఉన్నా సుఖం దక్కడం లేదు. చాలామందికి అన్నీ ఉన్నా సుఖం దక్కడం లేదు. షరియత్ ఆచరిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంది. ఒకసారి షరియత్ అమలు చేసే వ్యక్తి వెహికిల్ పంచర్ అయ్యింది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి పంచర్ అయిన వ్యక్తి వెహికల్ తొలుత పంచర్ చేయాలని సిఫారసు చేస్తున్నాడు.  గడ్డం, టోపీ ఉన్న వ్యక్తులను చూస్తే  సమాజంలో ఉన్న  మంచి గుర్తింపు అది.

ఆఫీసుల్లో  చాలా చోట్ల నమాజు చదివే వ్యక్తిని తక్కువగా చూస్తున్నారు. నెత్తి మీద టోపీ పెట్టుకున్నా మౌలానా అని పిలుస్తున్నారు. దీనివల్ల చాలామంది నమాజు చేసిన తర్వాత టోపీలను జేబులో పెట్టుకుని వెళుతున్నారు. షరియత్ వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.  వాళ్లకు వాళ్లేమనుకున్నారు వీళ్లు ఏమనుకున్నారు అనుకోరు. అల్లా ఇచ్చే ఆత్మవిశ్వాసంతో వాళ్లు మరింత ముందుకు వెళుతున్నారు. 
ప్రతీరోజు ఐదుసార్లు నమాజు చేయడం ప్రతీ ముస్లిం వ్యక్తి విధి. హజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. భార్య భర్తలు ఒకసారి హజ్ వచ్చారు. భార్యకు ఇష్టం లేనందువల్ల అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అల్లా పట్ల భక్తి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. సృష్టిలో అందరి కంటే గొప్ప వ్యక్తి అల్లా. చదువు కోసం అమ్మాయి పెళ్లిని వాయిదా వేయిద్దు.  పెళ్లి అయిన తర్వాత  కూడా చదువుకోవచ్చు. 
                                                                             బదనపల్లి శ్రీనివాసాచారి
 

By
en-us Political News

  
వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుల కారణంగా కేసుల బారిన పడుతున్నారు. అయితే అరెస్టులు, కేసుల ద్వారా ప్రజలలో సింపతీని గెయిన్ చేయవచ్చన్న భావనతతో కేసులకు ఎదురెడుతున్నారా అన్న అనుమానం కలగక మానదు అంబటి రాంబాబు వంటి వారి తీరు చూస్తుంటే.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లేకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మంత్రి మొక్కలు నాటారు.
వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మ విద్య సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.
వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఆయన లాసెట్ పరీక్ష రాశారు.
జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు.
తొక్కిస‌లాట‌తో త‌ప్పెవ‌రిది? జ‌నం ఇంత‌గా ఎగ‌బ‌డుతున్నారేంటి? పుష్ప  2 రిలీజ్ సంద‌ర్బంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిస‌లాట జ‌రిగి ఒక మ‌హిళ మృతి చెంద‌గా... ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్ప‌టికీ కోలుకోలేదు. ఇక వైకుంఠ ఏకాద‌శి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగి టీటీడీ చ‌రిత్ర‌లోనే అతి భారీ ప్రాణ న‌ష్టం సంభవించింది.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదైంది. ఇష్టారీతిగా నోరు పారేసుకోవడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పట్టభిపురం పోలీసులు స్టేషన్ లో కేసు నమోదైంది.
పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అగ్ర ప్రాథాన్యత ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన ట్వీట్ లో ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమa లడ్డూ ప్రసాదం లో వినియోగించే నెయ్యి కలుషితం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.
సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ కుటుంబం తో గడపాలని, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్ టీచర్ రూటే సెపరేటు. గురువుగా తన విద్యార్థులకు విజ్ణాన బోధతో పాటు వినోదం, విహారలతో విషయపరిజ్ణానం అందించాలని భావిస్తారు.
తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమితులైనగా మరళికృష్ణ బుధవారం (జూన్ 4) బాధ్యతలు స్వీకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.