Publish Date:Aug 26, 2022
మనిషికి మొదట పరిచయం అయిన జంతువు కుక్క అని అంటారు చరిత్రకారులు. కుక్కల పెంపకం పట్ల మోజు పెరుగుతూ వచ్చింది. బుజ్జి కుక్కపిల్లను పెంచుకోవడంలో అదో ఆనందం, సరదా. కేవలం కాపలాకే కాదు, అది చిన్నాచితకా ఇంటిపనుల్లో సాయం చేస్తూండడం గమనిస్తుంటాం. ఇటీవలి కాలం లో కుక్కల పెంపకం పెద్ద వ్యాపకంగానూ మారింది. పిల్లలతో ఆడటం, పెద్దవాళ్లకి వాకింగ్లో తోడుగా వెళ్ల డం, ఇంట్లో ఎవ్వరూ లేకపోతే గేటు దగ్గరే కాపలా కాయడం అన్నింటా వాటికి ప్రత్యేకించి శిక్షణ నిస్తు న్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యునిగానే కుక్కను ప్రేమగా చూసుకోవడం గమని స్తుంటాం.
ఇటీవల శివాంగ్ అనే నెటిజన్ ఒక వీడియో పెట్టాడు. పిజ్జా బాయ్కి ఎంతో సహకరిస్తోందన్నది దాని కాప్ఫ న్. ఇది ఎక్కడిది అనే ప్రశ్న వదిలేస్తే ఆ కుక్క అతనికి ఏపాటి సాయం చేస్తోందన్నది తెలుసు కోవాలి. ఎందుకంటే, వాటికి ఫలానా ఇంటికి లేదా ఫ్లాట్కి వెళ్లి ఇవ్వమనగానే సెక్యూరిటి వాడి దగ్గరికి వెళ్లి నిల బడుతుందిట. అతను దాన్ని తీసుకుని కుక్కతో పాటు ఆ ఫ్లాట్కి వెళ్లి సెక్యూరిటీవాడు ఇవ్వగానే పరు గున వచ్చి తన యజమానికి ఇచ్చేసిన సంగతి తోకతో కొట్టి మరీ చెబుతోంది!
ఇలాంటి సహాయం చేసే కుక్కల్ని పెంచుకుంటే పని భారం మరీ తగ్గుతుందని పిజ్జా అమ్మే కంపెనీలూ భావిస్తున్నాయి. నిజంగానే ఇది మంచి సూచన. ఆ కుక్క పిజ్జాబాయ్తో పాటు బండి మీద తిరుగుతుంది. ఎక్కడ ఆపితే అక్కడ దిగి ఆ అడ్రస్ ఉన్న ఇంటి దగ్గర ఎవరు ఉంటే వారిని తానే ముందుగా పిలుస్తోంది. ఆ తర్వాత పిజ్జా బాక్స్ తెమ్మని తోక ఊపుతుంది. ఇతగాడు పిజ్జా పట్టుకుని వెళతాడు. అదే అపార్ట్మెంట్లకి అయితే బండి అక్కడ గేటు దగ్గర ఆగగానే పరుగున ఫ్లాట్స్ కాపలావాడి దగ్గరికి వెళ్లి బయటికి రమ్మని గోల చేస్తుంది! రాగానే అతనికి దాని సంగతి తెలుస్తుంది. ఇది రోజూవారీ ఆ కుక్క కార్యక్రమం. పిజ్జా అమ్మే వాడికి, తీసుకునేవారికి అదో సరదాగానూ మారిందట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pizza-dog-39-142663.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.